కుప్పాంబిక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{మొలక}}
తొలి తెలుగు రామాయణ కర్త అయిన [[గోన బుద్దారెడ్డి]] సోదరి '''కుప్పాంబిక''' మల్యాల గుండనాథుని భార్య. ఈమె తొలి [[తెలుగు]] కవియిత్రిగా గుర్తింపు పొందినది. తన భర్త మల్యాల గుండనాథుడు మరణించిన తర్వాత బూదపురం (నేటి [[భూత్పూరు (గ్రామం)|భూత్పూరు]])లో క్రీ.శ.1276లో ఒక శాసనం వేయించింది.<ref>[[పాలమూరు]] సాహితీ వైభవం, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 13</ref> ఈమె రచనలు కాని, వాటిపేర్లు కాని లభ్యం కాలేవు. అయిననూ అయ్యలరాజు తన సంకలన గ్రంథంలో కుప్పాంబిక పద్యాలను ఉదహరించాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|