చి
→జీవిత విశేషాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 13:
'''ఎ. విన్సెంట్''' (14 జూన్ 1928 – 25 ఫిబ్రవరి 2015) సినిమా ఛాయాగ్రాహకుడు.కేరళకు చెందిన విన్సెంట్ తెలుగు, తమిళ్, మలయాళ భాషల చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకు కూడా ఛాయగ్రాహకుడిగా వ్యవహరించారు. అలాగే, 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు<ref>{{cite news|url=http://www.hindu.com/mp/2009/11/16/stories/2009111651140400.htm|title=Bhargavi Nilayam 1948|author=B. Vijayakumar|publisher=''[[The Hindu]]''|location=Chennai, India|date=16 November 2009}}</ref><ref>{{cite web|url=http://www.hindu.com/mp/2009/03/30/stories/2009033051160400.htm|title=Murappennu 1965|author=B. Vijayakumar|publisher=''[[The Hindu]]''|date=30 March 2009|accessdate=25 February 2015}}</ref>. ఆయన ఫిల్మ్ఫేర్ ఉత్తమ సినిమా ఛాయాగ్రాహకునిగా "ప్రేమ్నగర్" (1974) సినిమాకు అవార్డు అందుకున్నారు. ఆయన చివరి మలయాళం చిత్రం 1985లో విడుదలైన 3డి చిత్రం "పౌర్ణమి రావిల్"
==జీవిత విశేషాలు==
విన్సెంట్ 1928 లో [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లోని [[కాలికట్]] లో జన్మించారు. ఆయన [[జెమిని స్టుడియోస్]] కు అనుసంధానమైన
ఆయన సుమారు 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో అధిక భాగం [[మలయాళ]] భాషా చిత్రాలే. ఆయన మొదటి సారి దర్శకత్వం వహించిన మలయాళ సినిమా 1965 లో విడుదలైన "భార్గవి నిలయం". ఇది మలయాళ సినిమా చరిత్రలో విజయాన్ని సాధించింది.
|