కడిమిళ్ళ వరప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 19:
==అవధాన ప్రస్థానం==
* 1985 సెప్టెంబరు 2,3,4 తేదీలనందు [[శృంగేరీ పీఠాధిపతి]] జగర్గురు [[భారతీ తీర్థస్వామి]]
* 1985 నవంబర్ నెలలో [[విజయవాడ]]
* తూర్పుగోదావరి జిల్లా
* రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం టౌనుహాలులో [[బేతవోలు రామబ్రహ్మం]]గారి సంచాలకత్వంలో సాయంకాలం 5:00 గంటలకు ప్రారంభించి, రాత్రి 10:00 గంటలకు ఒకే శతావధానం నిర్వహించి సభ్యులను ఆశ్చర్యపరిచారు.
* 1992 నవంబర్ 14,15 తేదీలలో పెద్దాపురంలో మరొక శతావధానం జరిగింది.
* 1995 ఫిబ్రవరి 11,12 తేదీలలో కీ||శే|| కొమ్మూరి శేషగిరి రావుగారు (గాంధీ) శ్రీ గోపాల శ్రీనివాసరావు, శ్రీ రాణి సుబ్బయ్య దీక్షితులు మొదలగువారి నేతృత్వంలో శ్రీ [[గరికిపాటి నరసింహారావు]] సంచాలకత్వంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సూర్య కళామందిరంలో మరొక శతావధానం జరిగింది.
* 1995 ఏప్రియల్ 1,2 తేదీలలో యువనామ సంవత్సరము సందర్భంగా
* 1995 జూలై 8,9 తారీకులలో తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాటి శాసనసభ్యులు శ్రీ వి.వి.ఎస్.చౌదరిగారి నేతృత్యంలో శ్రీ పున్నమరాజు ఉమమహేశ్వరరావు మొదలగు వారి కార్యనిర్వహణలో ప్రసాదరాయ కులపతి మరియు బేతవోలు రామబ్రహ్మంగార్ల సంయుక్త సంచాలకత్వంలో శతావధానంలో సంస్కృతం నుండి తెలుగునకు, తెలుగునుండి సంస్కృతానికి అనువాదాలను కూడా నిర్వహించి మెప్పు పొందారు.
* 1996 మే 29,30,31 మరియు జూన్ 1,2,3 తేదీలలో అనగా ఆరురోజులపాటు పశ్చిమగోదావరి జిల్లా [[పాలకొల్లు]] పట్టణంలో డా||కడిమిళ్ళ ద్విశతావధానాన్ని నిర్వహించి తన సామర్ధ్యాన్ని ప్రకటించుకున్నారు.
* 2000 మార్చి 4,5 తేదీలలో పశ్చిమగోదావరి జిల్లా [[ఏలూరు]] పట్టణంలో అవధాన భోజశ్రీ వడ్డి శ్యామసుందరరావు నేతృత్యంలో గరికిపాటి ఆర్ట్స్ ధియేటర్ వారి ఆధ్వర్యంలో శ్రీ గరికిపాటి కాళిదాసు నిర్వహణలో శివరాత్రి మహాపర్వ సందర్భంగా మరొక శతావధానం
* 2001 ఆగష్టు 11,12 తేదీలలో అవధాన భారతి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు, కొత్తపల్లి జానకీరామ్ గార్ల నేతృత్వంలో, కొప్పర్తి వేణుగోపాల్, డా||అరిపిరాల నారాయణరావు, చక్రావధానుల రెడ్డెప్ప ధవేజి మొదలగువార్ల కార్యనిర్వహణలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వై.యన్.కళాశాల ఆడిటోరియంలో సంస్కృతాంధ్ర శతావధానం జరిగింది.
===జంట అవధానాలు===
|