ఇంటూరి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
వీరు [[గుంటూరు జిల్లా]]లోని [[బెల్లంకొండ]] మండలం [[చంద్రాజుపాలెం]] [[(చండ్రాజుపాలెం)]] గ్రామంలో నరసింహం పంతులు మరియు లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. [[తెనాలి]]లో విద్యాభ్యాసం అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 3 సంవత్సరాలకు పైగా కారాగార శిక్షను అనుభవించారు.
 
వీరు సహాయ దర్శకునిగా [[సుమతి]], [[మాయలోకం]], పేద రైతు, లక్ష్మి, [[సక్కుబాయి]], [[నాగపంచమి]], లక్ష్మమ్మ మొదలైన సినిమాలకు పనిచేశారు. వీరు సృష్టించిన ''కుమ్మరి మొల్ల'' కావ్యం నాటకం, రేడియో నాటకం, బుర్రకథ మరియు సినిమాలుగా వెలుగుచూసింది.
 
వీరు చాలాకాలం [[నవజీవన్]] సినిమా పత్రిక సంపాదకులుగా కొనసాగారు.