ఎం.ఎ.అయ్యంగార్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 28:
}}
'''మాడభూషి అనంతశయనం అయ్యంగారు''' స్వాతంత్ర్య సమర యోధుడు, [[పార్లమెంటు]] సభ్యుడు మరియు [[లోక్సభ స్పీకరు]]. ఇతడు [[1891]], [[ఫిబ్రవరి 4]] తేదీన [[చిత్తూరు జిల్లా]], [[తిరుచానూరు]] లో వెంకట వరదాచారి దంపతులకు జన్మించాడు. [[పచియప్పా కళాశాల]] నుండి బి.ఏ.పట్టా పొందిన పిదప మద్రాసు లా కాలేజీ నుండి 1913లో బి.ఎల్. పట్టా పొందారు. ఇతని స్వస్థలం [[తిరుపతి]] లో గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి, తరువాత
[[1934]]లో మొదటిసారిగా కేంద్ర శాసనసభలో సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. భారత స్వాతంత్ర్యం అనంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో [[తిరుపతి లోక్సభ నియోజకవర్గం]] నుండి మరియు రెండవ లోక్సభ ఎన్నికలలో [[చిత్తూరు లోక్సభ నియోజకవర్గం|చిత్తూరు]] నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.
|