కణ్వశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
==జీవిత విశేషాలు==
[[దస్త్రం:Kanvasri.jpg|thumb]]
ఇతని అసలు పేరు మైసూరు చంద్రశేఖరం<ref>{{cite book|last1=దాసరి|first1=నల్లన్న|title=నాటక విజ్ఞాన సర్వస్వం|date=2008|publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాదు|page=240|edition=1}}</ref>. చంద్రశేఖర కణ్వశ్రీ, కణ్వశ్రీ, విద్వాన్ కణ్వశ్రీ అనే పేర్లతో రచనలు చేశాడు. ఇతడు [[నెల్లూరు జిల్లా]], [[కోట_(శ్రీ_పొట్టి_శ్రీరాములు_నెల్లూరు_జిల్లా)|కోట]] గ్రామంలో జన్మించాడు. అధ్యాపక వృత్తిలో ఉన్న ఇతడు నెల్లూరులో[[నెల్లూరు]]లో లలితకళానిలయాన్ని స్థాపించాడు. నెల్లూరు యాసలో నాటకం వ్రాసిన తొలి రచయితగా ప్రసిద్ధుడు. ఇతని నాటకాలన్నీ లలితకళానిలయం పక్షాన రాష్ట్రమంతటా ప్రదర్శింపబడి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. ఇతని బాలనాగమ్మ, [[మాయాబజార్]] నాటకాలను నేటికీ [[సురభి]] నాటకసమాజం ప్రదర్శిస్తున్నది. ఇతడు [[మద్రాసు]]లో స్థిరపడిన తరువాత కొన్ని సినిమాలకు [[మాటలు]], [[పాటలు]] వ్రాశాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/కణ్వశ్రీ" నుండి వెలికితీశారు