చదలవాడ సుందరరామశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 25:
 
==ముద్రాక్షరశాల స్థాపన, నిర్వహణ==
శాస్త్రిగారు 1889లో "శారదాంబ విలాస ముద్రాక్షరశాల" స్థాపించారు. దీనికి అప్పటి వెంకటగిరి రాజా శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్రులు (1831-1892) ప్రధానపోషకులు. ఈ సంస్థ వెలువరించిన కొన్ని [[గ్రంథములు]] - రాజావారు రాసిన "మనః సాక్ష్యము, గోపీనాథుని వెంకయ్య శాస్త్రి రాసిన కృష్ణజన్మఖండము, సర్వజ్ఞ కుమార యాచేంద్రులు రాసిన సభారంజని మరియు చదలవాడ వారే రాసిన [[మనుధర్మశాస్త్రము]] (తెలుగు లిపిలో).
 
==గ్రంథముల పట్టిక==