కాకుత్థ్సం శేషప్పకవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాకుత్థ్సం శేషప్పకవి ''' [[తెలంగాణ]] ప్రాంతానికి చెందిన [[తెలుగు]] [[కవి]]. 18 వ శతాబ్ధికి చెందినవాడు. తెలంగాణలోని [[కరీంనగర్ జిల్లా]]లోని [[ధర్మపురి]] ప్రాంతానికి చెందినవాడు<ref>నవ వసంతం-2, 7 వ తరగతి-తెలుగు వాచకం, [[తెలంగాణ]] ప్రభుత్వ ప్రచురణ,2015, పుట-22</ref>. ధర్మపురిలోని నరసింహాస్వామికి జీవితాన్ని అంకితం చేసినవాడు. ఆ స్వామిపై అనేక రచనలు చేశాడు. శతక సాహిత్యంలో ప్రముఖ స్థానం పొందిన [[నరసింహ శతకం]] రాసిన కవి ఇతనే.
== రచనలు==
# నరహరి శతకం
పంక్తి 6:
# నరసింహ శతకం
===నరసింహ శతకం===
శేషప్పకవి రచించిన శతకాలలో నరసింహ శతకం ఒకటి. ఇది [[సీసము (పద్యం)|సీసపద్యాలలో]] రచించబడిన ద్విపాద మకుట[[శతకం]].ఈ శతకం ఆధారంగా ఈ కవి పేదవాడనీ, భక్తుడనీ, దేశపరిస్థితులను ఎరిగిన వాడనీ తెలుస్తున్నది. శతకంలోని పద్యములలో శ్రీ మహావిష్ణువును[[మహావిష్ణువు]]ను సంబోధించడంలో మృదుత్వం, కాఠిన్యం, బెదిరింపు, కోపము జూపి తన భక్తి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు<ref>నేదూరి గంగాధరం విరచిత శ్రీ నరసింహ శతకం, 1945, ప్రచురణ: కొండపల్లి వీర వెంకయ్య, శ్రీ సత్యనారాయణ బుక్ డిపో, రాజమండ్రి</ref>. ఇందులో మకుటం
<poem>
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!