అభిమన్యుడు: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం
పంక్తి 1:
'''అభిమన్యుడు''' పాండురాజు కుమారుడు పాడవమద్యముడు అయిన అర్జునినికి[[అర్జునుడు|అర్జునిని]]కి బలరామకృస్ణుల సహోదరి సుభద్రల ప్రియ పుత్రుడు.పాడవుల వనవాసకాలములో
<blockquote>
అభిమన్యుడు పాండురాజు కుమారుడు పాడవమద్యముడు అయిన అర్జునినికి బలరామకృస్ణుల సహోదరి సుభద్రల ప్రియ పుత్రుడు.పాడవుల వనవాసకాలములో
తల్లి సుభద్రతో అమ్మమ్మగారింట ఎక్కువ కాలము పెరిగాడు.యుద్ధవిద్యా ప్రావీణ్యతలో తండ్రిని మించిన తనయుడు.విరాట పర్వములో అభిమన్యుని ప్రష్తావన
పునఃప్రారంభమౌతుంది.అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునిని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె ఉత్తరను కలుసుకొని ఆమెను వివాహము చేసుకోవాలని ఆశపడతాడు.పెద్దల
అభిమన్యుడు దిద్దుబాటు - వికీపీడియాపెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు.వివాహానంతరము అభిమన్యుడు అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో భీష్మునిచే రచించబడిన పద్మవ్యూహములో ప్రవేశించి అసాదారణ దైర్య సాహసాలు ప్రదర్శించి అన్యాయంగా చుట్టుముట్టిన
దుర్యోదన,దుశ్శాసన,కర్ణాదులచే సంహరింపబడి వీరమరణము పొందటంతో అభిమన్యుని కధ భారతములో దాదాపు ముగుస్తుంది.అభిమన్యుని మరణము
అర్జునిని తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది.సుభద్ర పుత్రశోకంతో అభిమన్యుని మరణాన్ని నివారించలేదని కృష్ణుని నిలదీస్తుంది.అభిమన్యుని మరణ సమయంలో
పంక్తి 8:
తన పుత్రశోకాన్ని ఒకింత తగ్గించుకుంటాడు.అందువలన సైంధవిని మరణానికి అభిమన్యుడు కారణమౌతాడు.అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహములో ఎలాప్రవేశించాలని వివరించినపుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు వినడం గ్రహించిన కృష్ణుడు అర్జునిని నివారించి పద్మవ్యూహం నుండి రావడం చెప్పకుండా చేశాడు. ఆకారణంగా పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు పద్మవ్యూహంనుండి బయట పడలేక వీరమరణం చెందినట్లు భారత కధనం వివరిస్తుంది.
 
[[వర్గం:మహాభారతం]]
 
</blockquote>
"https://te.wikipedia.org/wiki/అభిమన్యుడు" నుండి వెలికితీశారు