జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (అవధాని): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి(1892-1980) ప్రఖ్యాత అవధాని. ఇతడు అనేకమైన శతావధానాలు, సహస్రావధానాలు, ఒక పంచసహస్రావధానము చేశాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[గుడివాడ]] సమీపం లోని [[కలవపాముల]] గ్రామంలో జన్మించాడు. ఇతడు [[బందరు]]లో [[చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి]] వద్ద లఘుకౌముది, అవధాన విద్యలు అధ్యయనం చేశాడు. కొంతకాలం ఇతడు [[గురజాల]] హైస్కూలులో తెలుగు పండితుడిగా ఉద్యోగం చేశాడు. తరువాత [[గద్వాల]] రాణీ ఆదిలక్ష్మీదేవమ్మ సంస్థానంలో చేరి మూడుదశాబ్దాలు అక్కడే ఆస్థానకవిగా విలసిల్లాడు. గద్వాల ఆస్థానపదవీ విరమణ తర్వాత
==రచనలు==
ఇతడు 32కు పైగా గ్రంథాలను వెలయించాడు. వాటిలో కొన్ని:
పంక్తి 18:
==అవధానాలు==
ఇతడు [[మంతెన]], [[చెన్నూరు]], [[లింగాపురం]], [[వేములవాడ]], [[కమాన్పురం]],
ఇతడి అవధానాలలో మచ్చుకు కొన్ని పూరణలు:
|