దోర్భల ప్రభాకరశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దోర్భల ప్రభాకరశర్మ''' ప్రముఖ సంస్కృత పండితుడు మరియు [[సంస్కృత]] శతావధాని.<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|date=2016|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=553-557|edition=ప్రథమ|accessdate=29 August 2016|language=తెలుగు|chapter=అవధానవిద్యాధరులు}}</ref>
==జీవిత విశేషాలు==
===బాల్యము, విద్యాభ్యాసము===
ఇతడు [[1948]], [[అక్టోబర్ 8]]వ తేదీకి సరియైన [[సర్వధారి]] నామ సంవత్సర, [[ఆశ్వయుజ శుద్ధ షష్ఠి|ఆశ్వయుజ శుక్ల షష్ఠి]] నాడు [[మెదక్ జిల్లా]], [[రామాయంపేట]]లో అనంతలక్ష్మి, రత్నయ్య దీక్షితులు దంపతులకు జన్మించాడు. బాల్యంలో తండ్రి వద్ద విద్యనభ్యసించి ప్రాథమిక, మాధ్యమిక సంస్కృత విద్యను [[నిజామాబాద్]] జిల్లా లోని ఇందూరు రఘునాథ సంస్కృత పాఠశాలలో చదివాడు. ఇక్కడ తన సోదరుడైన [[దోర్భల విశ్వనాథశర్మ]] వద్ద విద్యాభ్యాసం చేశాడు. తరువాత హైదరాబాదులోని[[హైదరాబాదు]]లోని వేంకటేశ్వర వేదాంతవర్థినీ సంస్కృత కళాశాలలో చదివి బి.ఒ.ఎల్ పట్టా పొందాడు. అటుపిమ్మట వాల్తేరు లోని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి 1979లో [[ఎం.ఎ]].ఉత్తీర్ణుడైనాడు. "న్యాయ వైశేషికయోః ఆత్మతత్త్వ సమీక్షణమ్‌" అనే సిద్ధాంత గ్రంథాన్ని పోచంచెర్ల శ్రీరామమూర్తి పర్యవేక్షణలో సమర్పించి ఆంధ్ర విశ్వవిద్యాలయం[[ఆంధ్రవిశ్వవిద్యాలయం]] నుండి [[పి.హెచ్.డి]]. పట్టాను పొందాడు. శాస్త్రుల విఠలశాస్త్రి, కల్యాణ మహారాజు, కోవిల్ కందాడై శఠకోపాచార్యులు, వర్‌ఖేడ్‌కర్ కృష్ణాచార్యులు ఇతనికి సంస్కృతం నేర్పిన గురువులు. రొంపిచెర్ల శ్రీనివాసాచార్యులు, రావూరి వెంకటేశ్వర్లు వద్ద అవధాన విద్యను నేర్చుకున్నాడు.
===ఉద్యోగము===
ఇతడు 1967-68లో నల్లగొండలోని[[నల్లగొండ]]లోని గీతావిజ్ఞాన ఆంధ్ర కళాశాలలో ఉపన్యాసకునిగా పనిచేశాడు. తరువాత పశ్చిమ గోదావరి[[పశ్చిమగోదావరి జిల్లా]] కొవ్వూరులోని[[కొవ్వూరు]]లోని వాడ్రేవు జోగాయమ్మ వేద సంస్కృత పాఠశాలలోను, పిమ్మట కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలోను ఉపన్యాసకుడిగా ప్రవేశించి 1995లో పదోన్నతి పొంది ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా 10 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ గావించాడు.
==రచనలు==
ఇతడు సుమారు 20 వరకు సంస్కృత నాటకాలు రచించాడు. వీటిలో కొన్ని [[ఆకాశవాణి]] [[విజయవాడ]] కేంద్రం నుండి ప్రసారమయ్యాయి. [[శ్రీశైలప్రభ]] మొదలైన పత్రికలలోను, సావినీరులలోను అనేక వ్యాసాలను ప్రకటించాడు. ఇతడు ప్రకటించిన గ్రంథాలు కొన్ని:
# గురుభక్తి
# పార్వతీ కళ్యాణము
పంక్తి 14:
# జాగృహిత్వం భారతీయ
==అవధానాలు==
ఇతడు ఇప్పటి వరకు 50 అష్టావధానాలు, రెండు శతావధానాలు (కొవ్వూరు, రాజమండ్రి లలో) చేశాడు. ఇతడు తెలుగు రాష్ట్రాలలోని [[కొవ్వూరు]], [[రాజమండ్రి]], [[మంత్రాలయం]], [[తిరుపతి]], [[హైదరాబాదు]], [[వరంగల్లు]], [[రామాయంపేట]] మొదలైన ప్రదేశాలతో పాటు ఆంధ్రేతరప్రాంతాలైన [[కాశి]], [[పూణే]], [[లక్నో]], [[ఉజ్జయిని]], [[పాండుచేరి]], [[వదోదర]], [[పూరీ]] వంటి నగరాలలోను, పట్టణాలలోను సంస్కృత అవధానాలను దిగ్విజయంగా నిర్వహించాడు.
 
==బిరుదులు==
"https://te.wikipedia.org/wiki/దోర్భల_ప్రభాకరశర్మ" నుండి వెలికితీశారు