సురవరం ప్రతాపరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రంకు → రానికి , లో → లో (9), కు → కు , ప్రతిష్ట → ప్రతిష్ఠ, using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 38:
[[బొమ్మ:SuravaraM pratapareddi text.jpg|right|250px]]
[[తెలంగాణ]] రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు '''సురవరం ప్రతాపరెడ్డి''' ([[మే 28]], [[1896]] - [[ఆగస్టు 25]], [[1953]]). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం.
[[దస్త్రం:Suravaram Pratapa Reddi.jpg|thumbnail|ఎడమ|సురవరం ప్రతాపరెడ్డి చిత్రపటం]]
పంక్తి 56:
==విశేషాలు==
*1926లో తెలంగాణలో తెలుగు భాషా వికాసానికి దోహదపడే విధంగా ‘గోల్కొండ పత్రిక’ను తీసుకొచ్చారు. అప్పుడు రాజభాషగా,పాలనా భాషగా,వ్యవహారభాషగా ఉర్దూ ఉన్నది.అప్పటి రాజభాష [[ఉర్దూ]] భాషలోనే [[మీజాన్]], [[జామీన్]], [[రయ్యత్]] పత్రికలు వచ్చేవి.అప్పటికి రెండు తెలుగు వార పత్రికలు మాత్రమే ‘[[నీలగిరి]]’నల్లగొండ జిల్లా నుండి,‘తెలుగు’ వరంగల్ జిల్లా నుంచి వెలువడుతుండేవి.
*1930లో [[మెదక్ జిల్లా]] [[జోగిపేట]]లో జరిగిన మొట్టమొదటి ‘[[ఆంధ్ర మహాసభ]]’కు అధ్యక్షత వహించారు.ఆంధ్ర మహాసభ కార్యాకలాపాలన్ని తెలుగులోనే జరగాలంటూ తీర్మానం చేయించారు.
*తెలంగాణలో కవులే లేరన్న [[ముడంబ వెంకట రాఘవాచార్యు]]ల ప్రశ్నకు సమాధానంగా ‘[[గోల్కొండ పత్రిక]]’ ద్వారా 354 మంది తెలంగాణ కవుల శ్లోకాలను, పద్యాల ను సేకరించి ‘గోల్కొండ కవుల సంచిక’ పేరుతో వెలువరించారు.
|