గోరుకంటి రవీందర్ రావు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''గోరుకంటి రవీందర్ రావు''' దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆసుపత్రి...'
(తేడా లేదు)

07:02, 27 జనవరి 2017 నాటి కూర్పు

గోరుకంటి రవీందర్ రావు దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆసుపత్రి యైన యశోదా హాస్పిటల్స్ అధినేత.[1]

వ్యక్తిగత జీవితం

ఆయన తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా, మేడిపల్లి అనే ఊర్లో జన్మించాడు. తండ్రి ఒక రెవిన్యూ గుమాస్తా. వీరు నలుగురు పిల్లలు. ఇందులో రవీందర్ రావు ఇంజనీరింగ్ చదవగా మరో ఇద్దరు వైద్యులు, ఒకరు సి.ఏ చదివారు. తల్లి యశోదా దేవి గృహిణి. ఆమె పొద్దున, సాయంత్రం పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని శ్రద్ధా చదివిస్తూ ఉండేది. రవీందర్ ఐదో తరగతిలో ఉండగా తండ్రికి వరంగల్ కు బదిలీ కావడంతో కుటుంబం అక్కడికి మారింది. ఆయనకు తర్వాత వేరే చోటకు బదిలీ అయినా పిల్లల చదువులకు ఇబ్బందుకు కలగకూడదని తల్లి కాజీపేట లో కాపురం ఉంటూ పిల్లలను చదివించింది.

మూలాలు

  1. "తమ్ముణ్ణి రప్పించడానికే ఆస్పత్రి మొదలెట్టా". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 27 January 2017. Retrieved 27 January 2017.