నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
[[File:(12733-12734 Narayanadri -12703-12704 Falaknuma) Express 02.jpg|thumb| (12733-12734 నారాయణాద్రి −12703-12704 ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ ) ]]
[[File:12733 Narayanadri Express - AC 2 tier.jpg|thumb|12733 నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ - ఎసి 2 టైర్]].
'''నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్''', నెం 12733/12734 [[భారతీయ రైల్వేలు]]కు చెందిన ఒక రోజువారీ సూపర్ ఫాస్ట్ రైలు, ఇది సికిందరాబాద్ నుండి -తిరుపతికి మరియు తిరుపతి నుండినడుమ సికిందరాబాద్‌కు నడుస్తున్న రైలుబండి.<ref>{{cite web|url=http://indiarailinfo.com/train/1160|title=Narayanadri Express/2734|publisher=[[Indian Railways]]|accessdate=2 April 2010}}</ref> ఈ రైలు [[దక్షిణ మధ్య రైల్వే|సౌత్ సెంట్రల్ రైల్వే]]కు చెందినది. ఇది గుంటూరు ద్వారా, ప్రతిరోజు నడుస్తుంది.
 
ఈ రైలు పేరు తిరుపతి లోని ఏడు కొండలు గుర్తుగా పెట్టారు. ఈ రైలు 18:05 గంటలకు సికింద్రాబాద్ నుండి నిష్క్రమించి (బయలుదేరి) మరియు తరువాత రోజు (మరుసటి రోజు) న ఉదయం 06:05 గంటలకు తిరుపతి లోని రైల్వే స్టేషనుకు చేరుకుంటుంది. ఈ మార్గంలో మేజర్ స్టేషన్లు గుంటూరు జంక్షన్, నెల్లూరు, గూడూరు, రేణిగుంట ఉన్నాయి.