పి.ఎస్.నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==రచనాప్రస్థానం==
ఇతని తొలిరచన 1957లో గుంటూరు పత్రికలో అచ్చయింది. ఇతడు తొలినాళ్ళలో మాధురి అనే కలంపేరుతోను, అనేక ఇతర కలం పేర్లతోను రచనలు చేసేవాడు. ఇతడిని ఇతని గురువు [[మన్నవ గిరిధరరావు]] చాలా ప్రోత్సహించాడు. ప్రముఖ రచయితలు [[తారక రామారావు]], [[కాకాని చక్రపాణి]], [[శ్రీ సుభా]], [[విశ్వనాథ కవిరాజు]], [[పాలకోడేటి సత్యనారాయణరావు]], దత్తప్రసాద్ పరమాత్ముని, [[దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి|డి. చంద్రశేఖరరెడ్డి]], గోవిందరాజు చక్రధర్, [[మల్లాది వెంకటకృష్ణమూర్తి]] మొదలైనవారు ఇతని సమకాలికులు మరియు సన్నిహితులు. ఇతని రచనలు స్వాతి, నవ్య, ఇండియాటుడే, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, జ్యోతి, అప్సర, యువ, రచన తదితర దిన, వార, పక్ష, మాసపత్రికలలో ప్రచురించబడ్డాయి.
===కథలు===
===నవలలు===
"https://te.wikipedia.org/wiki/పి.ఎస్.నారాయణ" నుండి వెలికితీశారు