జోలెపాళ్యం మంగమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జోలెపాళ్యం మంగమ్మ''' [[ఆకాశవాణి|ఆల్ ఇండియా రేడియో]]లో మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్‌గా ప్రసిద్ధురాలు. ఈమె చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించింది. ఎం.ఎ., బి.ఎడ్ చదివింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పొందింది. ఈమెకు తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీ భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె ఆలిండియా రేడియో న్యూఢిల్లీలో 10 సంవత్సరాలు ఎడిటర్‌గా, న్యూస్ రీడర్‌గా పనిచేసింది. 1962 నుండి నేషనల్ ఆర్కీవ్స్, ఢిల్లీలో పరిశోధనలు చేసింది. బోధనా రంగంలో సుమారు పాతిక సంవత్సరాల అనుభవం సంపాదించింది. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొదలైన సంస్థలలో జీవిత సభ్యురాలు. ఈమె ఇంగ్లీషు, తెలుగు భాషలలో పలు పుస్తకాలను రచించింది. న్యూఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం మొదలైన సత్కారాలను పొందింది. [[సరోజినీ నాయుడు]] అనుయాయిగా ఈమె పేరుగడించింది<ref>[http://www.worldlibrary.org/articles/madanapalli#Culture వరల్డ్ హెరిటేజ్ ఎన్‌సైక్లోపీడియాలో MADANAPALLI అనే వ్యాసం నుండి]</ref>. ఆంధ్రానైటింగేల్ అనే బిరుదును సంపాదించింది.
 
==రచనలు==
===తెలుగు===
# తెలుగులో అచ్చయిన తొలి పుస్తకాలు (1746-1856)
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/జోలెపాళ్యం_మంగమ్మ" నుండి వెలికితీశారు