మింటో-మార్లే సంస్కరణలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→పూర్వోత్తర సందర్భం (Background): సవరణ, విస్తరణ |
సవరణ |
||
పంక్తి 5:
1909సంవత్సరములో చేసిన మింటో మార్లే సంస్కరణలు భారతదేశములోని బ్రిటిష్ ఇండియా చరిత్రలోని ఒక ప్రముఖమైన అంశం. 1907-1908 మధ్యకాలంలో అనేక రాష్ట్రములలో ముఖ్యముగా వంగ రాష్ట్రములోనూ, పంజాబులోనూ దేశాభిమానము విప్లవమార్గం పట్టి విప్లవోద్యమ పరిస్థితులు చాల తీవ్రముగా విఝృంభించాయి. అప్పుడు ఉగ్రవాదములనణుచుటకు బ్రిటిష్ ప్రభుత్వమువారు చేపట్టిన అనేక ప్రతి క్రియలలో నేరముల ప్రోత్సాహ చట్టము ప్రయోగించి పత్రికలను మూతవేశారు. అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులను (ఉదాహరణ [[లాలా లజపతిరాయ్]]) 1818 రెగ్యులేషన్ క్రింద న్యాయవిచారణలేకనే జైలులో నిర్భందించి, ప్రవాసములపంపిచారు. అటువంటి అత్యవసర రెగ్యులేషనలను అమలుచేసి బ్రిటిష్ ప్రభుత్వమువారు ప్రజల స్వేచ్ఛా స్వతం త్య్రములను నాశనముచేసి, ప్రజాభిప్రాయము నణగత్రొక్కటానికి తీవ్ర నిర్భందములకు గురిచేయుచుండిరి. ఆ పరిస్థితులు స్వరాజ్యకాంక్షించు మితవాదులకే కాక బ్రిటిష్ ప్రభుభక్తులను గూడా వ్యాకుల పరిచినవి. వారిని బుజ్జగించి చేరదీయుటకు గౌరవ బిరుదులు గౌరోద్యగములిచ్చి తృప్తిపరచదలచ టమే కాక శాసన పూర్వకమైన సంస్కరణలమవసరమని తలచి చట్టము తయారు చేశారు. ఆ 1909 ఇండియా రాజ్యాంగ చట్టములో కలిగియున్న కొన్ని సంస్కరణలు మింటో-మార్లే సంస్కరణలని ప్రసిద్ది.
===19వ
1833 సంవత్సరపు రాజ్యాంగ చట్టము ( చూడు [[1833వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము]] ) తరువాత 1892లో మరో రాజ్యాంగ చట్టము చేసి తద్వారా ప్రజాపరిపాలనా విధానములనబడునవి ప్రవేశపెట్టబడినవి. ఈ1892వ సంవత్సరపు చట్టము వలన కలిగిన పురోగమనమేమనగా కేంద్రశాసనసభలలోిని సభ్యులు పూర్తిగా 100% నియమించబడినవారుగాక కొంతమంది అభ్యర్ధులగా నిలబడి ఎన్నికలో గెలుపొందినవారుగానుండిరి. నిరంకుశముగా పరిపాలింపబడుచున్న బ్రిటిష్ ఇండియాలో ఇది ప్రజాపరిపాలనావిధానమువైపు పురోగతియని చెప్పాలి.. .........సశేషం <ref name= "Dilip Hiro">"the Longest August" Dilip Hiro (2015)
== 1909 సంవత్సరపు రాజ్యాంగ చట్టము నందలి నిష్ప్రయోజక సంస్కరణలు వాటి ఫలస్వరూపము ==
భారతదేశములో అప్పటి రాజప్రతినిధి గానుండిన వైస్రాయి (గవర్నర్ జనరల్) [[మింటో ప్రభువు]] (Earl of Minto) మరియూ ఇంగ్లాండు రాజ్యాంగ మంత్రి మోర్లే కలసి తయారు చేసిన శాసనమును 1909 లో ఇంగ్లండులోని బ్రిటిష్ పార్లమెంటులో ఆమోదముపోందిన ఇండియా రాజ్యాంగ చట్టము లో ఇమడ్చబడినవి. ఆ 1909 శాసనమే మింటో-మార్లే సంస్కరణములనబడింది. మింటో పూర్తి పేరు [[గిల్బర్టు ఎలియట్ ముర్రే]] ( కెనడాలోని మింటో పరగణాకు ఎరల్ GILBERT ELLIOT MURRAY, EARL OF MINTO). ఎరల్ అంటే మార్కిస్ అను తరగతి హోదా కన్నా అధికమైన తరగతి కల ఆంగ్ల ప్రభువు . ఎరల్ మింటో భారతదేశమునకు (1905-1910) మధ్యకాలంలో గవర్నర్ జనరల్ గానుండిన దొర. మోర్లే (పూర్తి పేరు [[జాన్ మోర్లే]] JOHN MORLEY) ఆ 1909 శాసనంవల్ల శాసనసభలు నిర్మించి అందు వారికి అనుకూలురగు మితవాదులను గులాములగు జమీందారులను సభ్యులుగాచేసి ప్రజాప్రాతినిధ్యమనిపించారు. పేరుకు సంస్సరణాలైనా వాటి అంతరార్ధము రాజ్యతంత్రమే అని చరిత్ర సమీక్షవలన తెలియును. మింటోదొర భారతదేశములో రాజ్యప్రతినిధిగా చేసిన రాజకీయతంత్రము హిందుా ముసల్మానులకి వైరం రగిలించటానికి అప్పటిలోఆంగ్లేయులకి మిత్రుడైన [[ముస్లిమ్ లీగ్]] అను రాజకీయపార్టీలో సభ్యుడైన [[ఆగాఖాను]] గా ప్రసిధ్దిచెందిన సర్ సుల్తాన్ మహ్మద్ షా గారి ద్వారాకోరబడినది ముసల్మానులకి ప్రత్యేక ప్రాతినిధ్యత్వం. బ్రిటిష్ ప్రభుత్వమువారే మింటోమార్లే సంస్కరణములందు చేర్చారు. మహమ్మదీయులకే కాక ఇతర వర్గములవారికిగూడా అలాంటి ప్రత్యేక ప్రాతినిధ్యమునిచ్చుటకు రాజ్యాంగ సంస్కరణలు చేశారు. అంతేకాక ఓటువేసే హక్కుకు నియమించబడ్డ కనిష్ట అర్హతలు హిందువులకు చాల అధికపరిధిలో నిర్ణనియంచబడి మహ్మదీయులకు చాల తగ్గించబడ్డవి. ఉదాహరణకు హిందువులకు ముప్పై సంవత్సరముల విశ్వవిద్యాలయ పట్టభద్రత మహ్మదీయులకు ముూడు సంవత్సరముల పట్టభద్రత. హిందువులకైతే వార్షికాదాయము ముఫైవేల రూపాయలైతే మహ్మదీయులకు మూడువేలరూపాయలే.<ref
==మూలాలు==
|