ధరణికోట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
==వ్యవసాయం, నీటి వనరులు==
==గ్రామ ప్రముఖులు==
శ్రీ కె.చంద్రశేఖర్:- జాతీయ ఆవిష్కరణల సంస్థ (ఎన్.ఐ.ఎఫ్) ఆధ్వర్యంలో, గ్రామస్థాయిలో నూతన ఆవిష్కరణలు చేపట్టిన వారికి, 8వ ద్వైవార్షిక పురస్కార ప్రదానోత్సవం, రాష్ట్రపతి భవనంలో, 2015, మార్చ్-7వ తేదీ శనివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 రాష్ట్రాలకు చెందిన 41 మంది ఆవిష్కర్తలతోపాటు, పలు రంగాలకు చెందిన వారికి, రాష్ట్రపతి [[శ్రీ ప్రణబ్ ముఖర్జీ]], ఎన్.ఐ.ఎఫ్.ఛైర్మన్ శ్రీ మషేల్కర్ పురస్కారాలు అందజేసినారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో, ధరణికోట గ్రామానికి చెందిన శ్రీ కె.చంద్రశేఖర్, [[రాష్ట్రపతి]] చేతుల మీదుగా, జాతీయస్థాయి తృతీయ పురస్కారం అందుకున్నారు. వీరు మూడు నిమిషాలలో 50 ఇటుకలు[[ఇటుక]]లు తయారు చేయగల యంత్రాన్ని రూపొందించి ఈ పురస్కారానికి ఎంపికైనారు. [5]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/ధరణికోట" నుండి వెలికితీశారు