పెదపూడి (మొవ్వ మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 129:
#శ్రీ సంపత్ వినాయకస్వామివారి ఆలయం.
#శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు, [[నవంబరు]]-21వ తేదీ [[శనివారం]] నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేకపూజలతోపాటు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, స్వామివారల శాంతికళ్యాణం నిర్వహించారు. [5]
#శ్రీ కోదండరామాలయం:- ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు 2017,ఫిబ్రవరి-13వ తేదీ సోమవారంనుండి 15వ తేదీ బుధవారం వరకు నిర్వహించెదరు. 15వ తేదీ బుధవారంనాడు, శ్రీ హనుమత్, లక్ష్మణ, భరత, శతృఘ్న, పరివార సమేత శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మరియు ధ్వజస్థంభ ప్రతిష్ఠ నిర్వహించెదరు. [6]
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ 20వ వార్షికోత్సవం సందర్భంగా, 2015,[[డిసెంబరు]]-3వ తేదీ [[గురువారం]]నాడు, ఆలయంలో సహస్ర నామార్చన, పంచమృతాభిషేకం నిర్వహించారు. [6]