పెరిశేపల్లి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 121:
ఈ ఆలయంలో స్వామివారి పవిత్రోఈత్సవాలు 2016, [[మార్చ్]]-10 నుండి 13 వరకు నిర్వహించెదరు. [3]
ఈ ఆలయ రజతోత్సవాలు 2017,ఫిబ్రవరి-19వతేదీ ఆదివారంనాడు, రామానుజ జియ్యర్స్వామి పర్యవేక్షణలో, వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మత్స్య సంగ్రహణం, అంకురార్పణ నిర్వహించినారు. [4]
==గ్రామంలో ప్రధానమైన పంటలు==
|