బాబా వాంగ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
భూమండలంపై వచ్చే పెను వాతావరణ మార్పుల గురించి కూడా ఆమె 60 ఏళ్ల క్రితమే ఊహించారు. ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగిపోతాయని, ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగిపోతాయని, వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయని, [[అగ్ని పర్వతాలు]] బుసలకొడతాయని చెప్పింది.
 
అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్-అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని కూడా బాబా వాంగ అంచనా వేసినట్టు అనుచర వర్గాలు చెబుతూ వస్తున్నాయి. 44వ అధ్యక్షుడిగా [[బరాక్ ఒబామా]] ఎన్నికయ్యాడు. ఆయనేకానీ ఆఖరిఆయన అధ్యక్షుడవాతారాతర్వాత అన్నది2017 ఒకలో అనుమానం. డోనాల్డ్ ట్ర౦ప్ ఎన్నికయ్యారు.
2130 నాటికల్లా భూభాగంపై ఒక్క [[జీవి]] కూడా మిగలకుండా నశించి పోతుందని, అంతరిక్షవాసుల సహకారంతో సముద్ర గర్భంలో మానవులు జీవిస్తారని వాంగ అంచనా వేసింది. 3005 నాటికి [[అంగారక గ్రహం]]పై కూడా యుద్ధం జరుగుతుందని, 3,797 నాటికి ఈ భూమండలమంతా నశించి పోతుందని, అప్పటికే [[భూమి]] మీద మిగిలిన మానవులు మరో సౌర వ్యవస్థలోకి వెళ్లిపోతారని కూడా ఆమె అంచనా వేసింది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/బాబా_వాంగ" నుండి వెలికితీశారు