సమాజ దర్పణం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చిత్రమాలిక: శ్రీ మరియు శ్రీమతి లక్కరాజు దంపతుల సన్మానం
పంక్తి 23:
'''సమాజ దర్పణం''' ఇది ఒక పద్య శతకం, ఇందులో కవయిత్రి [[లక్కరాజు వాణి సరోజిని]]గారు సమాజం లోని అనేక సమస్యలను (ఉదా|| వరకట్నం, శిశు వధ, నల్ల ధనం, విద్యావిధానము, లైంగిక వేధింపులు, కుటుంబ ససమస్యలు మొదలగునవి) నిశితంగా విభిన్న కోణాలలో పరిశీలించి ఈ శతకం ద్వారా తనదైన శైలితో స్పందనను పరిష్కారాన్ని తెలియ జేసినారు.
==సమాజ దర్పణం==
:: ఈ శతక సాహిత్యములో అన్ని పద్యములు ఆటవెలది ఛందస్సు లోకూడినవి ఉన్నాయి. అన్ని పద్యములు "వాణి పలుకు మాట వాస్తవమ్ము" అను మకుటముతో అంతము అవుతాయి.
<br>
<br>
 
==సమాజ దర్పణం ఆవిష్కరణ==
<br>
"https://te.wikipedia.org/wiki/సమాజ_దర్పణం" నుండి వెలికితీశారు