గబ్బిట వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
గబ్బిట వెంకటరావు, గబ్బిట దక్షిణామూర్తి, శ్రీమతిలక్ష్మీ నరసమ్మ దంపతులకు [[15 మార్చి]] [[1928]]న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు .కృష్ణా జిల్లా ఆకిరిపల్లి లో శ్రీ చల్లా శ్రీరాములు శ్రీమతి పేరమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి అన్నపూర్ణమ్మ ను వివాహమాడారు. వెంకటరావు గారికి మధుమోహన్ ,ఉమకుమార్ శేషాద్రి ,సాయినాద్,లక్ష్మీ ప్రసన్న దక్షిణా మూర్తికుమారులు . కుమార్తె గౌరీ విజయ లక్ష్మి. [[సీనియర్ సముద్రాల ]],జగ్గయ్యల [[జగ్గయ్య]]ల ప్రేరణతో సినీ రంగ ప్రవేశం చేసి బాపుగారి కోరికపై [[శ్రీ రామాంజనేయ యుద్ధం]] చిత్రానికి కదా మాటలు పాటలు పద్యాలుస్క్రీన్ ప్లే రాశారు. [[ఎన్.టి.రామారావు]] నటించిన [[బొబ్బిలి యుద్ధం]], [[మాయా మశ్చీంద్ర]], చిత్రాలకు స్క్రీన్ ప్లే కధ మాటలు రాశారు .[[బి.ఏ.సుబ్బారావు]] దర్శకత్వం చేసిన [[మోహినీ భస్మాసుర]]కూ సంభాషణలు రాశారు. [[శ్రీమద్భగవద్గీత]] లోని సుమారు 100 ముఖ్య శ్లోకాలకు తాత్పర్య సహితంగా రచించి శ్రీ సుసర్ల దక్షిణా మూర్తిగారి చే,స్వర కల్పన చేయించి, శ్రీ [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] గారి చే పాడించి స్వంత స్టుడియోలో రికార్డ్ చేశారు. ఒరియా భాషలో [[సి.ఎస్.రావు]] డైరెక్ట్ చేసిన చిత్రం సత్య హరిశ్చంద్ర సినిమాను నిర్మించారు,ఇతరభాషా చిత్రాలను అనువదించి నిర్మించారు .మళయాళ చిత్రం ను కొండవీటి మొనగాడు గా డబ్ చేశారు .భక్త అంబరీష మాటలు సమకూర్చారు గబ్బిట వెంకటరావు గారు 11-10-1997 న 69 వ ఏట మద్రాస్ లో మరణించారు. గబ్బిట వెంకటరావు గారు ఫోర్త్ ఫాం చదివుతున్నప్పుడే '' హనుమద్రామ సంగ్రామం ‘’నాటకం రాశారు . సినీ అరంగేట్రం చేసి చాలా చిత్రాలకు కదా ,పాటలు సంభాషణలు పద్యాలు రాసి పేరు తెచ్చుకున్నారు .అప్పటికే చాలా నాటకాలు నాటికలు రాశారు. అందులో అల్లూరి సీతారామ రాజు ,మనోహర ,వరూధిని ప్రసిద్ధి చెందాయి .
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గబ్బిట_వెంకటరావు" నుండి వెలికితీశారు