చల్లా సత్యవాణి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 2:
'''చల్లా సత్యవాణి''' [[తెలుగు]] రచయిత్రి. ఆమె [[కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల]] అధ్యాపకురాలిగా, ఎన్.సి.సి మేడంగా సేవలిందించి, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా చేసి, డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.ఆధ్యాత్మికంగా తాను అనుభూతి పొందుతూ, పదిమందికీ ఆ అనుభూతిని అందించడానికి, పుస్తక రూపంకల్పించి, ఆధ్యాత్మికసంపద వితరణచేస్తున్నారు.
==పరిచయం==
[[కౌండిన్యులు|కౌండిన్యస]] గోత్రికులు శ్రీమతి చల్లా అచ్యుత రామలక్ష్మి, శ్రీ వీరావధానులు పుణ్యదంపతులకు [[1942]] ఏప్రియల్4న అంటే [[చిత్రభాను]] సంవత్సర చైత్ర బహుళ తదియ [[శనివారం]] [[రాజోలు]] తాలూకా [[మలికిపురం]] మండలం [[మోరి]] గ్రామంలో డాక్టర్ చల్లా సత్యవాణి జన్మించారు.[[1942]]మే నెలనుంచి ఈమె [[
==ఆధ్యాత్మిక సంపదను పంచుతూ==
|