చల్లా సత్యవాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''చల్లా సత్యవాణి''' [[తెలుగు]] రచయిత్రి. ఆమె [[కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల]] అధ్యాపకురాలిగా, ఎన్.సి.సి మేడంగా సేవలిందించి, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా చేసి, డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.ఆధ్యాత్మికంగా తాను అనుభూతి పొందుతూ, పదిమందికీ ఆ అనుభూతిని అందించడానికి, పుస్తక రూపంకల్పించి, ఆధ్యాత్మికసంపద వితరణచేస్తున్నారు.
==పరిచయం==
[[కౌండిన్యులు|కౌండిన్యస]] గోత్రికులు శ్రీమతి చల్లా అచ్యుత రామలక్ష్మి, శ్రీ వీరావధానులు పుణ్యదంపతులకు [[1942]] ఏప్రియల్4న అంటే [[చిత్రభాను]] సంవత్సర చైత్ర బహుళ తదియ [[శనివారం]] [[రాజోలు]] తాలూకా [[మలికిపురం]] మండలం [[మోరి]] గ్రామంలో డాక్టర్ చల్లా సత్యవాణి జన్మించారు.[[1942]]మే నెలనుంచి ఈమె [[దానవాయిపేటరాజమండ్రి]]దానవాయిపేట ఇంటినెంబర్ 46-18-11లోనే నివసిస్తున్నారు. ఈ ఇంటిపేరే ప్రణవకుటి.డాక్టర్ (మేజర్) సత్యవాణి ఎం.ఏ (హిందీ) సాహిత్యరత్న, ఎం.ఏ (రాజనీతి శాస్త్రం, ఎం.ఏ (ఫిలాసఫీ, ఎం.ఇడి, ఎం.ఫిల్, పిహెచ్.డి.పూర్తిచేశారు. శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలో [[లెక్చరర్]] గా పనిచేసిన ఈమె ఎన్.సి.సి ఆఫీసరుగా, ఎన్ఎ.స్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా సేవలందించారు.ఎంతోమంది విద్యార్థినులకు స్ఫూర్తినిచ్చారు. పదవీ విరమణచేసాక, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టి, కళాశాల అభివృద్ధికి బాటలువేశారు. ప్రస్తుతం డైరక్టర్ గా కొనసాగుతున్నారు.
 
==ఆధ్యాత్మిక సంపదను పంచుతూ==
"https://te.wikipedia.org/wiki/చల్లా_సత్యవాణి" నుండి వెలికితీశారు