చల్లా సత్యవాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''చల్లా సత్యవాణి''' [[తెలుగు]] రచయిత్రి. ఆమె [[కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల]] అధ్యాపకురాలిగా, ఎన్.సి.సి మేడంగా సేవలిందించి, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా చేసి, డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.ఆధ్యాత్మికంగా తాను అనుభూతి పొందుతూ, పదిమందికీ ఆ అనుభూతిని అందించడానికి, పుస్తక రూపంకల్పించి, ఆధ్యాత్మికసంపద వితరణచేస్తున్నారు.
==పరిచయం==
[[కౌండిన్యులు|కౌండిన్యస]] గోత్రికులు శ్రీమతి చల్లా అచ్యుత రామలక్ష్మి, శ్రీ వీరావధానులు పుణ్యదంపతులకు [[1942]] ఏప్రియల్4న అంటే [[చిత్రభాను]] సంవత్సర చైత్ర బహుళ తదియ [[శనివారం]] [[రాజోలు]] తాలూకా [[మలికిపురం]] మండలం [[మోరి]] గ్రామంలో డాక్టర్ చల్లా సత్యవాణి జన్మించారు.[[1942]]మే నెలనుంచి ఈమె [[రాజమండ్రి]]దానవాయిపేట ఇంటినెంబర్ 46-18-11లోనే నివసిస్తున్నారు. ఈ ఇంటిపేరే ప్రణవకుటి.డాక్టర్ (మేజర్) సత్యవాణి ఎం.ఏ (హిందీ) సాహిత్యరత్న, ఎం.ఏ (రాజనీతి శాస్త్రం, ఎం.ఏ (ఫిలాసఫీ, ఎం.ఇడి, ఎం.ఫిల్, పిహెచ్.డి.పూర్తిచేశారు. శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలో [[లెక్చరర్]] గా పనిచేసిన ఈమె ఎన్.సి.సి ఆఫీసరుగా, ఎన్ఎ.స్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా సేవలందించారు.ఎంతోమంది విద్యార్థినులకు స్ఫూర్తినిచ్చారు. పదవీ విరమణచేసాక, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టి, కళాశాల అభివృద్ధికి బాటలువేశారు. ప్రస్తుతం డైరక్టర్ గా కొనసాగుతున్నారు.
పంక్తి 13:
 
==రఘుపతి వెంకయ్య స్వర్ణ పతక పురస్కారం==
2006లో [[ఆంధ్రా యూనివర్సిటీ]]నుంచి'సర్ రఘుపతి వెంకట రత్నంనాయుడు'స్వర్ణ పతక పురస్కారం అందుకున్న డాక్టర్ సత్యవాణి, మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితినుంచి అన్నపూర్ణయ్య పురస్కారం పొందారు. ఇంకా ఎన్నో సత్కారాలు అందుకున్నారు.జూనియర్ చాంబర్ ఇంటర్ నేషనల్ (జె.సి.సి) ప్రతిఆధ్వర్యాన యేటా వారోత్సవాలలో ఇచ్చే పురస్కారంలో భాగంగా 2016 సెప్టెంబర్ 18వతేదీ సాయంత్రం [[రాజమహేంద్రవరం]] జాపేట శ్రీ ఉమా రామలింగేశ్వర కల్యాణ మంటపంలో నిర్వహించిన జెసిఐ గ్రేట్ డేలో సమాచారమ్ దినపత్రిక దివంగత సంపాదకులు శ్రీ గంధం నాగ సుబ్రహ్మణ్యం స్మారక జెసిఐ అవార్డుని డాక్టర్ (మేజర్) చల్లా సత్యవాణికి అందజేశారు. ఇక ఈమె రంచించే ప్రతి పుస్తకంలోకూడా శ్రీ సుబ్రహ్మణ్యంగార్ని తలుచుకోవడం, ఫోటో ముద్రించడం చేస్తూనే ఉండడం విశేషం. అవార్డు స్వీకారం రోజున శ్రీ సుబ్రహ్మణ్యంపై ఈమె ఓ చిన్న బుక్ లెట్ కూడా వేసి, పంచిపెట్టారు.
 
==ముద్రిత గ్రంధాలు==
డాక్టర్ (మేజర్) సత్యవాణి రచించిన గ్రంథాల్లో దాదాపు అన్ని ముద్రితమయ్యాయి. తాజాగా శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు అశీతి (80 ఏళ్ళ పండుగ) సందర్భంగా ఆయన నివాసం దగ్గర ఉన్న ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్థల చరిత్రపై పుస్తకాన్ని ముద్రించారు. శ్రీ యాతగిరికి అంకితం ఇచ్చిన ఈ పుస్తకాన్ని 28సెప్టెంబర్ 2016న మాజీ ఎం ఎల్ ఏ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు ఆవిష్కరించారు.
# సత్యవ్యాస కదంబం ప్రథమ భాగం (30.4.2000).
# [[డాక్టర్ ఎ.బి నాగేశ్వరరావు-ఏ పొలిటికల్ స్టడీ (1.11.2001).]]
# ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్ర దర్శిని (4.3.2003).
# మా ఊరి గుళ్ళు-తరలివచ్చితరలివచ్చిన దేవుళ్ళు (2003).
# ళ్ళు (గోదావరి పుష్కర దర్శిని, ఆగలింగ క్షేత్రత్రదర్శిని (ఫిబ్రవరి2004)
# [[న దేవుస్టు 2003]]).
# ళ్ళు (గోదావరి పుష్కర దర్శిని, ఆగలింగ క్షేత్రత్రదర్శిని (ఫిబ్రవరి2004)
# నవజనార్ధన క్షేత్రదర్శిని (ఆగస్టు2004).
# [[ఎన్.సి.సి-ఏ సింబల్ ఆఫ్ డిసిప్లిన్ తొలిభాగం (4.3.2005).]]
# [[పంచారామ క్షేత్రదర్శిని (మార్చి05).]]
# 20సత్యవ్యాస కదంబం రెండవభాగం (ఏప్రియల్2006).
# ద్వాదశ నారసింహ క్షేత్రదర్శిని (23.8.2008).
పంక్తి 38:
# నలుదిక్కులా నాలుగుక్షేత్రాలు (23.3.2012).
# అష్ట సోమేశ్వర క్షేత్రదర్శిని - తూర్పుగోదావరి జిల్లా రెండవముద్రణ (10.3.2013).
# [[C|తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర యాత్రాదర్శిని (15.4.2015).]]
# [[C|గోదావరి పరీవాహక క్షేత్రాలు-దేవాలయాలు (గోదావరి పుష్కర క్షేత్ర దర్శిని - 14.7.2015).]]
# '[[కృష్ణానది పరీవాహక క్షేత్రాలు-దేవాలయాలు' (కృష్ణవేణి పుష్కర దర్శిని - ఆగస్టు 2016)]]
# శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ స్థలచరిత్ర (28.9.2016).
 
"https://te.wikipedia.org/wiki/చల్లా_సత్యవాణి" నుండి వెలికితీశారు