పెరిశేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 128:
ఈ ఆలయ రజతోత్సవాలు 2017,ఫిబ్రవరి-19వతేదీ ఆదివారంనాడు, రామానుజ జియ్యర్‌స్వామి పర్యవేక్షణలో, వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మత్స్య సంగ్రహణం, అంకురార్పణ నిర్వహించినారు. రెండవ రోజైన సోమవారంనాడు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ నిర్వహించినారు. మూడవరోజైన మంగళవారంనాడు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించినారు. అనంతరం యాగశాలలో ద్వారా తోరణం, ధ్వజ, కుంభ, అగ్ని ఆరాధన నిర్వహించినారు. అనంతరం [[హోమం]], ఆరగింపు, నిత్య పూర్ణాహుతి నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలను స్వీకరించినారు. ఈ ఆలయ రజతోత్సవాలలో భాగంగా, 22వతేదీ బుధవారంనాడు, శ్రీ ఆంజనేయస్వామి, గరుడాళ్వార్ల విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారలను దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. ఈ రజతోత్సవాలు 24వతేదీ శుక్రవారంతో ముగిసినవి. [4]
 
ఈ ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, 2017,ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైనవి.. ఈ సంద్రభంగా అంకురార్పణ, నిత్యహోమాలు నిర్వహించినారు. 27న శ్రీవారి కళ్యాణం, 28న గరుడోత్సవం, మార్చ్-1న అన్నసమారాధన, 2న తెప్పోత్సవం నిర్వహించెదరునిర్వహించినారు. [4]
 
==గ్రామంలో ప్రధానమైన పంటలు==
"https://te.wikipedia.org/wiki/పెరిశేపల్లి" నుండి వెలికితీశారు