వేములూరిపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
శ్రీ జలపాలేశ్వరస్వామివారి ఆలయం:-
#ఈ ఆలయం, వెలనాటి చోళులు కట్టించారని ఒక శాసనం ఆలయంలో ఉన్నది. [1]
#ఈ ఆలయంలో 2014,డిసెంబరు-30వ తేదీనాడు, [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] రాజు అచ్యుతరాయల కాలం నాటి [[శిలాశాసనం]] బయట పడింది. అది ఐదు అడుగుల పొడవు, 20" వెడల్పు, 13"దళసరితో ఉన్నది. దానిమీద విజయనగరం రాజుల కాలం నాటి అక్షరాలు 27 పంక్తులతో చెక్కబడి ఉన్నవి. ఆ కాలంలో ఒక సామంతరాజు తన తల్లిదండ్రులకోసం ఈ శాసనం వేయించినాడని ఉన్నది. అందులో కొండవీడుకు[[కొండవీడు]]<nowiki/>కు ఉత్తరాన ఉన్న ఒక వనం కోసం వేయించిన శాసనం అనుకుంటున్నారు. ఈ ఆలయం మాత్రం, వెలనాటి చోళులు కట్టించారని ఇంకొక శాసనం ఆలయంలో ఉన్నది. [1]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వేములూరిపాడు" నుండి వెలికితీశారు