తిరుచానూరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →విశేషాలు |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →చరిత్ర |
||
పంక్తి 24:
'''తిరుచానూరు''' లేదా '''అలమేలు మంగాపురం''' అనే ఊరు [[చిత్తూరు జిల్లా]] [[తిరుపతి]] పట్టణం సమీపంలో ఉంది. ఇది ''తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్'' పాలనా పరిధిలోకి వస్తుంది.
== చరిత్ర ==
Alimelu Manga Puram (596272)
భౌగోళిక ప్రాంతం వద్ద మరియు జనాభా
Alimelu Manga Puram అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన Vadamalapeta తాలూకాలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 508 ఇళ్లతో మొత్తం 1831 జనాభాతో 660 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన Puttur 11 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 900, ఆడవారి సంఖ్య 931గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 355 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 315. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596272[1].
అక్షరాస్యత
మొత్తం అక్షరాస్య జనాభా: 1231 (67.23%)
అక్షరాస్యులైన మగవారి జనాభా: 677 (75.22%)
అక్షరాస్యులైన స్త్రీల జనాభా: 554 (59.51%)
విద్యా సౌకర్యాలు
==విశేషాలు==
దీనిని అలమేలు మంగా పురమని కూడా అంటారు. ఇక్కడ [[వెంకటేశ్వరుడు|వెంకటేశ్వరుని]] దేవేరి [[లక్ష్మీ దేవి]] అవతారమైన [[అలమేలు మంగ]] ఆలయం ప్రసిద్ధి చెందింది. త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన [[భృగు మహర్షి]] విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి [[లక్ష్మీదేవి]] [[కొల్హాపూర్]] వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి [[తిరుచానూరు]]లోని పద్మ సరోవరంలో [[కార్తీక శుక్ల పంచమి]] నాడు శుక్రవారం, [[ఉత్తరాషాఢ]] నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడు.
|