కాళ్ళకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
== జననం ==
ఈయన [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[కాకినాడ]] మత్స్యపురి గ్రామంలో [[1871]], [[ఏప్రిల్ 28]] న జన్మించాడు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేళ్ళూనిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో [[చింతామణి (నాటకం)|చింతామణి]] (1921), [[వర విక్రయం]] (1923) మరియు [[మధుసేవ]] (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. [[తెలుగు]] సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి.
 
==రచనలు==
పంక్తి 49:
===చింతామణి===
{{main|చింతామణి (నాటకం)}}
చింతామణి నాటకం వేశ్యావృత్తికి[[వేశ్యావృత్తి]]<nowiki/>కి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న కాలంలో రాయబడింది.
[[వేశ్యావృత్తి]]ని నిరసిస్తూ కాళ్లకూరి వారి రచన ఈ నాటకం. ఈ నాటకం బహుళ ప్రాచుర్యం పొందింది. నేటికీ విజయంవంతంగా ప్రదర్శితమవుతోంది.