కోపల్లె హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== జననం ==
హనుమంతరావు [[1879]], [[ఏప్రిల్ 12]] న [[మచిలీపట్నం]] లోని సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. వీరు [[చల్లపల్లి]] సంస్థానంలో దివానుగా ఉన్న కృష్ణారావు గారి జేష్ఠ పుత్రులు. ఈయన తండ్రి [[న్యాయవాది]]. ఎం.ఏ.బి.ఎల్., పరీక్షలో ఉత్తీర్ణులై బందరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశారు.
 
హనుమంతరావు చెన్నపట్నంలో ఎఫ్.ఏ, ఆ తరువాత ఎం.ఏ మరియు లా డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఊటీలో[[ఊటీ]]<nowiki/>లో కొన్నాళ్ళు ప్రభుత్వోద్యోగం చేసి, దానికి స్వస్తి పలికాడు. [[బిపిన్ చంద్ర పాల్]] మచిలీపట్నంలో[[మచిలీపట్నం]]<nowiki/>లో చేసిన ప్రసంగంతో ఉత్తేజితుడై, తన లా డిగ్రీని చింపి [[బ్రిటీషు]] ప్రభుత్వంపై నిరసన ప్రకటించాడు.
 
1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందుకొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి. వీరు ఈ కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగకుండా ప్రయత్నించి ఐదారు లక్షల ధనం, ముప్పై ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను కళాశాలగా అవసరమైన సాధన సామగ్రి సమకూర్చి జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. ఈ సంస్థ 2010లో నూరేళ్ళ పండగ జరుపుకున్నది.
పంక్తి 11:
జాతీయ విద్యకై విశేష కృషి చేసిన హనుమంతరావు [[1922]], [[ఫిబ్రవరి 2]] న మచిలీపట్నం లో మరణించాడు.
[[మండలి బుద్ధ ప్రసాద్|మండలి బుద్ధప్రసాద్]] గారు కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశారు. ఆ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ ప్రాంగణంలోని భవనాలలో ప్రారంభిస్తున్నారు. కాని ప్రజల కోరిక వొకటుంది. ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ విద్యా సంస్థలను అందులో అంతర్భాగాలుగా చేయకుండా వుండటం పురప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. 2010లో ఆంధ్రజాతీయ పరిషత్ కు నూరేళ్ళు నిండుతాయేమో... స్వాతంత్ర్య సమర యోధులు, దేశాభిమానులు ఆంధ్ర జాతీయ పరిషత్ నే ఆంధ్ర జాతీయ కృష్ణా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు గావించి కోపల్లె హనుమంతరావు కలలు సార్ధకం చేయగలరని ఆశిద్దాం.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/కోపల్లె_హనుమంతరావు" నుండి వెలికితీశారు