చందు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''డా.చందు సుబ్బారావు''' మార్క్సిస్ట్ రచయిత మరియు అభ్యుదయ రచయితల సంఘంలో ప్రముఖుడు. ఇతను భూభౌతిక [[శాస్త్రవేత్త]] మరియు [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] లో ప్రొఫెసర్. ఇతను [[గుడిపాటి వెంకటాచలం|చలం]] స్త్రీవాద భావాలని బలంగా నమ్మే వ్యక్తి. ఇతను స్త్రీవాద వ్యాసాలతో పాటు రాజకీయ వ్యాసాలు కూడా వ్రాస్తుంటాడు. విశ్వ విద్యాలయాలలో జ్యోతిషం కోర్సులు ప్రవేశ పెట్టాలన్న ప్రతిపాదనను ఇతను తీవ్రంగా వ్యతిరేకించాడు. <ref name="సుబ్బారావ్">*[http://www.ias.ac.in/currsci/jul252001/139.pdf జ్యోతిషం పై చందు సుబ్బారావు వ్రాసిన వ్యాసం]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[మే 18]] [[1946]] న [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లోని [[చదలవాడ (చింతూరు మండలం)|చదలవాడ]] లో వెంకటకృష్ణయ్య, రాజ్యలక్ష్మీ దంపతులకు జన్మించాడు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో బి.ఎస్సీని 1964లో చేసాడు. 1967లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ టెక్నాలజీని చేసాడు. 1974లో భూభౌతికశాస్త్రంలో డాక్టరేటును ఆంద్రవిశ్వవిద్యాలయం నుండి పొందాడు. రష్యన్ భాషలో జూనియర్ డిప్లొమా పొందాడు.
 
==కెరీర్==
ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం, [[విశాఖపట్నం]] లో 1974-85 లలో లెక్చరర్ గానూ, 1985-93 వరకు రీడర్ గానూ 1993 నుండి హైడ్రాలజీ అండ్ వెల్-లాగింగ్ కు ప్రొఫెసర్ గానూ, విశాఖపట్నంలో స్టడీ సర్కిల్ లో అసిస్టెంట్ డైరక్టరుగానూ (1988-91), విశాఖపట్నం లోని సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలకు ఉప ప్రిన్సిపాల్ గానూ, చేసాడు.
 
==రచయితగా==
పంక్తి 10:
 
==అవార్డులు==
1966లో ఆయన [[తాపీ ధర్మారావు నాయుడు|తాపీ ధర్మారావు]] అవార్డు ను పొందాడు.<ref>[http://prabook.org/web/person-view.html?profileId=304253 చందుసుబ్బారావు ప్రొఫైల్]</ref> ఆయన ఆంధ్ర రచయితల సంఘానికి సెక్రటరీగా 1979-82 మధ్య ఉన్నాడు. ఇండియా మెటెయరలాజికల్ సొసైటీ లో మెంబరుగా ఉన్నాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చందు_సుబ్బారావు" నుండి వెలికితీశారు