తాడేపల్లి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 44:
తాడేపల్లి [[పురపాలక సంఘము]] 2009లొ స్థాపించారు. ఇది 23 వార్డులు కలిగి ఉన్న ''మూడవ గ్రేడ'' పురపాలక సంఘము.<ref name="civicbody">{{cite web|title=Municipalities, Municipal Corporations & UDAs|url=http://www.dtcp.ap.gov.in/webdtcp/pdf/List%20of%20ULBs.pdf|website=Directorate of Town and Country Planning|publisher=Government of Andhra Pradesh|accessdate=23 June 2016|format=PDF}}</ref> [[ఉండవల్లి]] గ్రామము, తాడేపల్లి [[పురపాలక సంఘము]]కి ఔట్ గ్రొత్. ఈ రెండు [[విజయవాడ]] అర్బన్ ఎగ్లొమరెషన్ లోకి వస్తాయి.<ref>{{cite web|title=Name of Urban Agglomeration and its State constituent Units-2011|url=http://www.censusindia.gov.in/2011-prov-results/paper2-vol2/data_files/AP/Chapter_I.pdf|website=Census of India|accessdate=21 September 2015|page=23 |format=PDF}}</ref>
==పట్ట్లణంలొని దర్శనీయప్రదేశములు/దేవాలయములు==
#పోలకంపాడు శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం
#శ్రీ [[వేంకటేశ్వరస్వామి]]వారి ఆలయం:- ఈ ఆలయంలో తిరుపతిలో మాదిరిగానే ఆశ్వయుజమాసంలో, దసరా సందర్భంగా, బ్రహ్మోత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు.▼
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2017,మార్చ్-10వతెదీ శుక్రవారం ఉదయం స్వామివారిని సాంప్రదాయ బద్ధంగా పెండ్లికుమారునిగా చేసి ధ్వజారోహణ, కలశ స్థాపన, మండపారాధన నిర్వహించినారు. 11వతేదీ శనివారంనాడు స్వామివారి కల్యాణం నిర్వహించెదరు. []
#శ్రీ భద్రకాళీ వీరభద్ర సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం.
▲#శ్రీ [[వేంకటేశ్వరస్వామి]]వారి ఆలయం:- ఈ ఆలయంలో తిరుపతిలో మాదిరిగానే ఆశ్వయుజమాసంలో, దసరా సందర్భంగా, బ్రహ్మోత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు.
#శ్రీ మద్వీరాంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.
#శ్రీ రాధాకృష్ణ ఆలయం:- ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-22వతేదీ బుధవారంనాడు రాధా కృష్ణుల ఉతవ విగ్రహాల ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించినారు. ఉదయం ఆరాధన, రక్షాబంధనం తో పాటు, కలశాభిషేకం పంచామృతాభిషేకాలు నిర్వహించినారు. అనంతరం తీర్ధగోష్టి జరిగినది. ఈ సందర్భంగా ఆలయం వద్ద హోమం చేసి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. సాయంత్రం శ్రీరామానుజయ భక్త సమాజం చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకున్నది. సాయంత్రం శ్రీ రాధకృష్ణుల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. అనంతరం సామూహిక లలితాసహస్రనామ పారాయణం చేసినారు. రాత్రికి స్వామివారి
#శ్రీ లక్ష్మీగణపతిస్వామివారి ఆలయం:- శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న ఈ ఆలయం, విజయవాడలోని శ్రీ [[కనకదుర్గమ్మ]] ఆలయానికి దత్తత దేవాలయం. ఈ ఆలయాన్ని 2016,[[ఆగష్టు]]-12 నుండి మొదలైన [[కృష్ణానది]] పుష్కరాలలోగా 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించవలసియున్నది. [2]
#శ్రీ సువర్ణ మానస నాగసాయి ఆలయం:- తాడేపల్లి మహానాడు వద్ద ఉన్న సుందరయ్య నగర్ లోని ఈ ఆలయంలో, 2016,డిసెంబరు-5వతేదీ సోమవారంనాడు, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం 6 గంటలకు సుబ్రమణ్యస్వామివారికి క్షీరాభిషేకం, 9 గంటలకు స్వామివారి కళ్యాణం, 12 గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం కోలాట ప్రదర్శన మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. [3]
|