గూడవల్లి (చెరుకుపల్లి): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 147:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===పాఠశాలలు===
వనజా చంద్ర విద్యాలయము (యెల్.కె.జీ-10 తరగతులు):- ఇది అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారిచే 1992 జూన్ 14 లో ప్రారంభించబడింది. ఇది ప్రారంభించినపుడు తెలుగు మాధ్యమములో విద్యాబోధన జరిగేది.ఇప్పుడు ఆంగ్ల మాధ్యమములో విద్యాబోధన జరుగుచున్నది.ఈ పాఠశాలలో ప్రయోగశాల (టాటా వారు సుమారు 14 లక్షలు ఇచ్చారు), ఆట స్థలము, కంప్యూటర్ శిక్షణాకేంద్రము (సుమారు 25 కంప్యూటర్లు ఉన్నాయి), బస్సు సౌకర్యం, మినరల్ వాటర్ సౌకర్యం ఉంది.
|