గంగారత్నం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 21:
'''గంగారత్నం''' ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటీమణి. ఈమె గయ్యాళి మహిళ పాత్రలు ధరించి ప్రేక్షకులను మెప్పించింది.
==జీవిత విశేషాలు==
ఈమె విశ్వబ్రాహ్మణ కుటుంబంలో [[1893]]లో [[తూర్పు గోదావరి జిల్లా]], [[అంబాజీపేట]] మండలము, [[గంగలకుర్రు]] గ్రామంలో జన్మించింది. బాల్యంలోనే ఈమెకు జవ్వాది వెంకటరత్నంతో వివాహం జరిగింది. ఈమెకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈమె భర్త మరణించాడు. ఫలితంగా ఈమె జీవనోపాధి కోసం 17 సంవత్సరాల పిన్నవయసులోనే నాటకాలలో వేషం వేయడం ప్రారంభించింది. 1936లో [[సినిమా]] రంగప్రవేశం చేసింది. ఈమె తొంభై సంవత్సరాల వయసు వరకు నటజీవితాన్ని కొనసాగించింది. ఈమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమె చివరి దశలో పేదరికాన్ని అనుభవిస్తూ 2001లో తన 108వ యేట మరణించింది<ref>{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=విశ్వబ్రాహ్మణ సర్వస్వము|date=2012|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=79-80|edition=ప్రథమ|accessdate=13 March 2017}}</ref>.
==నాటకరంగం==
జీవనోపాధి కోసం అతి
==సినిమా రంగం==
ఈమె క్రమంగా నాటకాల నుండి చలనచిత్ర రంగంలోనికి ప్రవేశించింది. కాకినాడకు చెందిన కొమ్మారెడ్డి నాగేశ్వరరావు 1936లో నిర్మించిన ప్రేమవిజయం అనే సాంఘిక చలనచిత్రంలో తొలిసారిగా నటించింది. తరువాత ఈమె అనేక ప్రఖ్యాత చలన చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించింది. ఈమె నటించిన చివరి చిత్రం [[శ్రీవారి శోభనం]]. ఈమె గయ్యాళి పాత్రలను అతి సహజంగా పోషించి మంచి పేరు సంపాదించుకున్నది. ఈమె పోషించిన గయ్యాళి పాత్రలు తరువాతి తరం నటి [[సూర్యకాంతం|సూర్యకాంతానికి]] ఆదర్శ ప్రాయం అయ్యాయి.
|