భూపతిరాజు తిరుపతిరాజు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==బాల్యం, విద్య==
తిరుపతిరాజు గారు 11 మే 1867 న [[కుముదవల్లి]] గ్రామంలో [[క్షత్రియులు|క్షత్రియ]] కుటుంబంలో జన్మించారు.
 
==కుటుంబం==
పంక్తి 9:
==సేవాకార్యక్రమాలు==
* ఆనాడు రాచ కుటుంబాలలో ఘోషాపద్ధతి ఉందేది. అందువలన చాలామంది [[స్త్రీలు]] బయటకు వచ్చేటందుకు సుముఖంగా ఉండేవారు కాదు. [[1912]] ప్రాంతంలో తిరుపతి రాజు గారు, స్త్రీలకు సంబంధించిన ఎన్నో గ్రంథాలను కొనుగోలు చేసి వాటిని పిల్లల ద్వారా ఇండ్లకు పంపుతూ వారిని చదివేట్లుగా చేయింఛడానికి మిగతా పెద్దలతో కల్సి కృషిచేసేవారు.
* [[1920]] నుండి వీరేశలింగ గ్రంథాలయం ద్వారా [[హిందీ భాష|హిందీ]] తరగతుల నిర్వహణ చేపట్టారు. హిందీ సాహిత్యం గురించి, హిందీ అవశ్యకత గురించి హిందీ తెలిసిన వారి ద్వారా చెప్పించేవారు. రాత్రి బడులలో నేర్పించేవారు.
* సమాజంలో కొందరిని అంటరానివారుగా పరిగణించదం పాపమని తిరుపతిరాజు గారి ప్రగాడ నమ్మకం అందుకే అంటరానితనం తొలగించేందుకు కృషిచేస్తూ, క్రైస్తవ బాల భక్త సమాజ గ్రంథాలయ స్థాపనకు సేవలందించారు.
* ఊరిలో పేదవారికి వైద్య తక్కువ ధనంతో సహాయం అందాలనృ ఉద్దేశంతో - [[1911]] నుండి ఊరిలో [[ఆయుర్వేద వైద్యం]] తెలిసిన ఘంటశాల నాగభూషణం గారి ఆద్వర్యంలో గ్రంథాలయం వేదికగా వైద్య సేవలను నడీపించేవారు, ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
పంక్తి 17:
* వీరేశలింగ గ్రంథాలాయం ప్రారంభించిన రోజుల్లో చేత [[చీపురు]] ధరించి తుడవడం నుండి, [[బీరువా]]లు శుభ్రం చేయడం, కప్పు [[వర్షం]] కారితే వాటిని బాగు చేయడం వంటి అన్ని పనులు చేసేవారు.
* తిరుపతిరాజు గారు గ్రంథాలయం ద్వారా [[పాఠశాల]]ల నిర్వహణ జరిపించేవారు, వీటి ద్వారా ఊళ్ళో చదువుకోని పెద్దలు, పిల్లలకు చదువు యొక్క విలువలు బోధించి ఈ పాఠశాల ద్వారా విద్యావంతులుగా చేసే ప్రయత్నం చేసారు.
* క్షత్రియ కుటుంబాలలో [[వివాహం (పెళ్లి)|వివాహ]], ఇతర శుభకార్యక్రమాల సమయంలో ఆయా కుటుంభాల పెద్దల నుండి కొంత కట్నం సమాజాభివృద్దికి ఖర్చుచేయడం తిరుపతిరాజుగారి బృందం మొదలెట్టింది. దీనిని ఒక నిధిగా ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే వడ్డేని పేద విద్యార్థులకు, ఇతర ఉపకారాలకు ఖర్చు పెట్టడం చేస్తున్నారు
* భీమవరము తాలూకాలో గ్రంథాలయ యాత్రలను జయప్రదంగా జరిపించి.... అనేక మంది క్రొత్త గ్రంథాలయాలను స్థాపించుటకు ప్రేరణమయ్యారు.