పొట్టి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 58:
</poem>
|salign=right|source=~ [[సామవేదం జానకిరామ శర్మ]]}}
[[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్ర సాధన]] కొరకు [[ఆమరణ నిరాహారదీక్ష]] చేసి, ప్రాణాలర్పించి, '''అమరజీవి''' యైన మహాపురుషుడు, '''పొట్టి శ్రీరాములు''', ఆంధ్రులకు ప్రాత: స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. [[మహాత్మా గాంధీ]] బోధించిన [[సత్యము]], [[అహింస]], హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.
 
==జీవిత విశేషాలు==
పొట్టి శ్రీరాములు [[1901]] [[మార్చి 16]]న [[మద్రాసు]], [[జార్జిటౌను]], అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]] లోని [[పడమటిపాలెం]] గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం [[మద్రాసు]] లోనే జరిగింది. తరువాత [[ముంబై|బొంబాయి]]లో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం వెలకు 250 రూపాయలు.
"https://te.wikipedia.org/wiki/పొట్టి_శ్రీరాములు" నుండి వెలికితీశారు