కాశీమజిలీ కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాశీ మజిలీ కథలు''' [[మధిర సుబ్బన్న దీక్షితకవి]] రచించిన కథల సంకలనం. దీనిని దీక్షితకవి 12 భాగములుగా వచనమున[[వచనము]]<nowiki/>న రచించెను.
 
దీని రెండవకూర్పు కవిగారి పుత్రుడు కొండయ్యశాస్త్రిచే 1250లో ప్రచురించబడినది. దీనిని 1934లో కందుల సూర్యారావు, [[రాజమండ్రి]] వారు రామమోహన ముద్రాక్షరశాల యందు ముద్రించారు.
 
==కథల నేపథ్యం==
మణిసిద్ధుడనే యతి, గోపకుమారునితో దక్షిణాత్య ప్రాంతం నుంచి హిందువులకు పరమ పవిత్ర స్థలమైన [[కాశీ]] చేరుకునేందుకు కాలినడకన ప్రయాణమవుతారు. ఆ దారిలో జరిగే కథతో పాటు కాశీయాత్రలో[[కాశీయాత్ర చరిత్ర|కాశీయాత్ర]]<nowiki/>లో వేసుకునే ప్రతి మజిలీలోనూ కథలు చెప్పుకుంటూంటారు. ఆ గొలుసుకట్టు కథలన్నింటికీ సంకలనం కాశీమజిలీ కథలు. ఈ గ్రంథం తెలుగు వారిలో మంచి పేరొందింది.
 
==ఇతివృత్తం==
"https://te.wikipedia.org/wiki/కాశీమజిలీ_కథలు" నుండి వెలికితీశారు