ఉస్మాన్ సాగర్ (చెరువు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
1908లో [[హైదరాబాద్]] నగరంలో ఉన్న [[మూసీనది]] కి జలప్రళయం వచ్చిన తరువాత హైదరాబాద్ వాసులకు త్రాగునీటిని అందించడానికి హైదరాబాద్ చివరి [[నిజాం]] [[ఉస్మాన్ ఆలీ ఖాన్]] 1920 లో మూసీనదిపై ఉస్మాన్ సాగర్ వంతెన నిర్మించాడు. ఉస్మాన్ ఆలీ ఖాన్ పేరుమీదుగా ఈ వంతెనకు ఉస్మాన్ సాగర్ గా పేరు పెట్టడం జరిగింది.
 
సరస్సుకు ఎదురుగా సాగర్ మహల్ అనే ఒక భవనం ఉంది. చివరి నిజాం తన వేసవి విడిదికోసం ఈ భవనంను నిర్మించాడు. ప్రస్తుతం సాగర్ మహల్ వారసత్వ భవనంగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది.
 
== మూలాలు ==