శీను వాసంతి లక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
గ్రామంలో పెద్ద మనిషి అయిన అప్పలనాయుడు ([[ప్రకాష్ రాజ్]]), ఓ మంత్రి కొడుకును, అతని భార్యను వెంటబెట్టుకుని ఆటవిడుపు కోసం ఆ గ్రామానికి వస్తాడు. అప్పల నాయుడంటే ఆ గ్రామంలో శీనుతో సహా అందరికీ మంచి గౌరవం ఉంటుంది. శీను తల్లి కూడా వాళ్ళ భవంతిలోనే పనిమనిషిగా ఉంటుంది. అప్పలనాయుడు సాయంతో శీను ఓ కంటి వైద్యుణ్ణి కలిసి తనకు ఓ దాత, మరియు ధనం సమకూరితే తనకు చూపు వస్తుందని తెలుసుకుంటాడు. అప్పలనాయుడు [[శస్త్రచికిత్స]]<nowiki/>కు కావలసిన ధనసహాయం చేయడానికి ముందుకు వస్తాడు. లక్ష్మి తన అమాయకత్వంతో తన ఒక [[నేత్రదానం|కంటిని దానం]] చేయడానికి సిద్ధ పడుతుంది.
 
ఓ రోజు అప్పల నాయుడు, మంత్రి కొడుకు వాసంతి, లక్ష్మిని చూసి తమ భవనంలోకి పిలిచి వారిమీద అత్యాచారం చేస్తారు. కానీ వారు ఆ విషయం బయటికి చెబితే శీను ఆపరేషన్ ఆగిపోతుందని ఎవరికీ చెప్పరు. శీను కోసం జరిగిందంతా మరిచిపోయి మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఇది అవకాశంగా తీసుకున్న నాయుడు, మంత్రి కొడుకు వారిని మళ్ళీ బంగళాకు రమ్మని ఒత్తిడి చేస్తుంటారు. ఈ విషయాలేమీ తెలియని శీను నాయుడిని గుడ్డిగా నమ్ముతూ తన చెల్లెలి [[పెళ్ళి]] కూడా నిర్ణయిస్తాడు. చివరికి శీను అప్పలనాయుడు మోసాన్ని తెలుసుకుంటాడా, తెలుసుకుని ఏం చేస్తాడన్నది మిగతా కథ.
 
== తారాగణం ==