కవిత్రయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చి →ఎఱ్ఱన |
Nrgullapalli (చర్చ | రచనలు) చి →నన్నయ |
||
పంక్తి 2:
== [[నన్నయ]] ==
ఈయన తెలుగు సాహిత్యానికి ఆద్యుడు. [[ఆదికవి]] అని పేరుగన్నవాడు. మహాభారతాన్ని [[తెలుగు]]లో అనువదించిన
== [[తిక్కన]] ==
ఈయన
== [[ఎఱ్ఱన]] ==
పంక్తి 13:
[[నన్నయ]], [[తిక్కన]], [[ఎర్రాప్రగడ]]లు తెలుగునాట ప్రసిద్ధి గాంచినకవులు. సంస్కృతంలో వేద వ్యాసుడు రచించిన,పంచమ వేదంగా కీర్తిగాంచిన మహాభారతాన్ని ఈ ముగ్గురు కవులు తెలుగులోకి అనువదించారు. సంస్కృతం నుండి అనువదించినప్పటికీ, తెలుగులో దీనిని స్వతంత్ర 'కావ్యం'గా తీర్చి దిద్దారు.
రాజమహేంద్రవరాన్ని
అప్పటికే తెలుగు పరిసర భాషలయిన [[తమిళ]] కన్నడాలలోకి భారతం అనువదింపబడింది.
ఈ ప్రేరణతో నన్నయ భారతానువాదానికి "శ్రీవాణీ గిరిజాశ్చిరాయ.." అను శ్లోకంతో శ్రీకారం చుట్టాడు. ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థ సూక్తి నిధిత్వం అనే శైలీలక్షణాలతో నన్నయ ఆది సభాపర్వాలను, అరణ్యపర్వంలో నాలుగవ ఆశ్వాసంలోని "శారద రాత్రులుజ్వల.." అనే పద్యం వరకు రచించి తనువు చాలించాడు. భారతంతో పాటు "ఆంధ్ర శబ్ద చింతామణి" అనే వ్యాకరణ గ్రంథం కూడా రచించడం వలన "వాగమశాసనుడు" అనే బిరుదు కూడా పొందాడు.
నన్నయ తరువాత క్రీ.శ. 1250 ప్రాతంలో [[నెల్లూరు]] మండలాన్ని పరిపాలించిన మనుమసిద్ది
ఈయన భారతంతో పాటు [[రామయణం]]లోని ఉత్తరరామకథను "నిర్వచనోత్తర రామాయణం" అనే పేరుతో వెలయించాడు. ఇంకా "విజయసేనం" అనే కావ్యాన్ని కూడా రచించాడు. తిక్కనను "బ్రహ్మ కవి" అని ఎర్రన ప్రశంసించాడు. సంసృతాంధ్ర భాషలలో సరిసమాన ప్రతిభా పాటవాలు కలిగిన [[తెలుగు]] భాష అందచందాలు తిక్కన కవిత్వంలో కనిపిస్తాయి.
నన్నయ తిక్కనల చేత భారతాంధ్రీకరణ పూర్తికాలేదు. నన్నయ విడిచిన అరణ్యపర్వ శేషభాగం అలాగే ఉండిపోయింది. దీనిని క్రీ.శ. 14వ శతాబ్దంలో అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి ఎర్రన (ఎర్రాప్రగడ) తెనిగించాడు. ఈయన ప్రస్తుత [[ప్రకాశం జిల్లా]]లోని [[గుడ్లూరు]] వాస్తవ్యులయిన సూరన, పోతమాంబలకు జన్మించాడు.
|