సూరపనేని లక్ష్మీపెరుమాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

Surapaneni_Lakshmi_perumallu.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jcb. కారణం: (Missing source as of 1 April 2016 - Using VisualFileChange.).
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సూరపనేని లక్ష్మీ పెరుమాళ్ళు''' ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటులు.
 
== జననం ==
వీరు [[కృష్ణా జిల్లా]] లోని [[ఉంగుటూరు]] లో జన్మించారు. చిన్నతనం నుండి పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించి జిల్లాలోని విజ్ఞానిక ఉద్యమం వైపు ఆకర్షితుడై ప్రాచీన కళారూపాల్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. వీరు బుర్రకథకులుగా [[సుంకర వాసిరెడ్డి]] రచించిన "కష్టజీవి" బుర్రకథను చెబుతూ నాటి కరువు పరిస్థితులను, యుద్ధాల భీభత్సాన్ని నాటి రాజకీయాల్ని, భూస్వామ్య వర్గాల దోపిడీ విధానాన్ని లంచగొండి తనాన్ని కళ్ళకుకట్టినట్లు చిత్రించినట్లు ప్రదర్శించేవారు. కరువు ప్రాంతాల సహాయ కార్యక్రమాలలో పనిచేశారు.
 
వీరు [[కృష్ణా జిల్లా]] లోని [[ఉంగుటూరు]] లో జన్మించారు.
 
== జీవిత విశేషాలు ==
వీరు [[కృష్ణా జిల్లా]] లోని [[ఉంగుటూరు]] లో జన్మించారు. చిన్నతనం నుండి పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించి జిల్లాలోని విజ్ఞానిక ఉద్యమం వైపు ఆకర్షితుడై ప్రాచీన కళారూపాల్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. వీరు బుర్రకథకులుగా [[సుంకర వాసిరెడ్డి]] రచించిన "కష్టజీవి" బుర్రకథను చెబుతూ నాటి కరువు పరిస్థితులను, యుద్ధాల భీభత్సాన్ని నాటి రాజకీయాల్ని, భూస్వామ్య వర్గాల దోపిడీ విధానాన్ని లంచగొండి తనాన్ని కళ్ళకుకట్టినట్లు చిత్రించినట్లు ప్రదర్శించేవారు. కరువు ప్రాంతాల సహాయ కార్యక్రమాలలో పనిచేశారు.
 
కృష్ణా జిల్లా [[ప్రజా నాట్యమండలి]] లో ప్రధాన బాధ్యతలను నిర్వహించారు. సుంకర వాసిరెడ్డి రచించిన "ముందడుగు" నాటకాన్ని [[కోడూరు అచ్చయ్య]] గారి దర్శకత్వంలో అద్వితీయంగా ప్రదర్శించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఆ నాటకంలో వీరు కథానాయకుని ముసలి తల్లిగా నటించి మెప్పించారు. వీరు "మా భూమి" నాటకంలో దాదా పాత్రను అంతే చక్కగా పోషించారు.