వట్టికోట ఆళ్వారుస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
'''వట్టికోట ఆళ్వారుస్వామి''' [[తెలంగాణ]] ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు. ఆయన రచయిత, సేవాశీలి, ఉద్యమకర్త, [[కమ్యూనిస్టు]] నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు, మరియు ప్రచారకుడు. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్నాడు. [[తెలుగు]]లో రాజకీయ నవలలకు ఆద్యుడు.<ref>[http://books.google.com/books?id=ObFCT5_taSgC&pg=PA146&dq=vattikota&sig=6kRAM-jm90w5ENnQ2Sq50GGSwPo Encyclopaedia of Indian literature vol. 1 By various పేజీ.146]</ref>
==విశేషాలు==
*ఆళ్వారు స్వామి చదువు మధ్యలో ఆపేసి [[గ్రంథాలయోద్యమం]]లో కొనసాగాడు. [[దాశరథి]] పద్యాలు జైలు గోడల మీద రాసి దెబ్బలు తిన్నాడు.
*ప్రజల మనిషి నవలలో కంఠీరవం డైలాగులు:
“[[ఇస్లాం]] అంటే శాంతి . శాంతిని కోరి సత్యానికి పోటీపడే ఏమతమైనా నాకు సమ్మతమే ! కాని మీరు , మీ మతాన్ని శాంతికి ద్రోహం చేసేదిగా మార్చినారు “.”కులాల పేర, మతాల పేర ప్రారంభమైన అడ్దుగోడలు క్రమంగా బలమైన అడ్డంకులుగా తయారైనాయి . దాంతో మనలో ఐక్యత నశించింది”
* హోటల్ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన స్వయంగా చదువు నేర్చుకుని, రచయితై, ప్రచురణ కర్త అయ్యాడు.
 
==బాల్యం ==
Line 27 ⟶ 22:
* వట్టికోట జైలు జీవితం ''జైలు లోపల'' పేరుతో కథల సంపుటిగా వెలువడింది.
* తెలంగాణ ప్రజాజీవిత నేపథ్యంతో [[1952]]ల [[ప్రజల మనిషి (నవల)|ప్రజల మనిషి]] నవల రచించిండు.<ref name="vattikota">[http://www.sakshi.com/news/opinion/vattikota-alvaruswamy-s-first-novel-is-prajala-manishi-86778 ప్రజారాజ్యాన్ని కలగనే ప్రజల మనిషి Sakshi | Updated: December 08, 2013]</ref>
 
==విశేషాలు==
*ఆళ్వారు స్వామి చదువు మధ్యలో ఆపేసి [[గ్రంథాలయోద్యమం]]లో కొనసాగాడు. [[దాశరథి]] పద్యాలు జైలు గోడల మీద రాసి దెబ్బలు తిన్నాడు.
*ప్రజల మనిషి నవలలో కంఠీరవం డైలాగులు:
“[[ఇస్లాం]] అంటే శాంతి . శాంతిని కోరి సత్యానికి పోటీపడే ఏమతమైనా నాకు సమ్మతమే ! కాని మీరు , మీ మతాన్ని శాంతికి ద్రోహం చేసేదిగా మార్చినారు “.”కులాల పేర, మతాల పేర ప్రారంభమైన అడ్దుగోడలు క్రమంగా బలమైన అడ్డంకులుగా తయారైనాయి . దాంతో మనలో ఐక్యత నశించింది”
* హోటల్ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన స్వయంగా చదువు నేర్చుకుని, రచయితై, ప్రచురణ కర్త అయ్యాడు.
 
==కథలు==
Line 38 ⟶ 39:
* బదనిక, [కిన్నెర], [1953]-11-01
*[[1940]]-[[1945|45]] మధ్యకాలంలోని రాజకీయ, సాంఘిక ప్రజా ఉద్యమాల చిత్రణతో ''గంగు'' నవల రచించిండు.
*[[తెలంగాణ]] చైతన్యం కోసం 'దేశోద్ధారక గ్రంథమాల' స్థాపించి 35 పుస్తకాలు ప్రచురించాడు. [[తెలంగాణ]] విశేషాలను కూర్చి, '[[తెలంగాణ]]' పేరుతో సంపుటాలు ప్రచురించిండు. ఇవేవీ ఇప్పుడు అందుబాటుల లేకుండా పోయినయి.
 
== మరణం ==
*[[1961]] [[ఫిబ్రవరి 5]] న మరణించారు.