షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→జీవిత చరిత్ర: అక్షర దోషం స్థిరం ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు |
అక్షర దోషం స్థిరం ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు |
||
పంక్తి 14:
|footnotes=
}}
'''షిర్డీ సాయిబాబా''' ([[సెప్టెంబర్ 28]], [[1835]] - [[అక్టోబరు 15]], [[1918]])
సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు [[ముస్లిం]]లు, [[హిందువు]]లు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము ''అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్'' (सबका मालिक एक) (అందరికి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను [[శివుడు|శివుని]], [[దత్తాత్రేయుడు|దత్తాత్రేయుని]] [[అవతారం]] అయిన సద్గురువుగా భావిస్తారు.
సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, ప్రధానంగా [[మహారాష్ట్ర]], [[గుజరాత్]], [[ఆంధ్ర ప్రదేశ్]] [[తెలంగాణ]] రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా
== జీవిత చరిత్ర ==
|