ఎమెస్కో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Emescologo.gif|right|thumb|ఎమెస్కో చిహ్నం]]
'''ఎమెస్కో''' <ref>[http://emescobooks.com/index.html ఎమెస్కో జాలస్థలి]</ref> అనేది ఒక సుప్రసిద్ధ పుస్తక ప్రచురణ సంస్థ. '''ఎమ్. శేషాచలం అండ్ కో''' (టూకీగా '''ఎమెస్కో''') అన్న పేరు వచ్చింది. ఎమెస్కో మద్దూరి శేషాచలంచే [[బందరు]]లో స్థాపించబడింది. ఆ తరువాత ఆయన కుమారుడు మద్దూరి నరసింహరావు ఆధ్వర్యంలో శాఖోపశాఖలుగా సంస్థను విస్తరించి పెద్దది చేశాడు. ప్యాకెట్‌ సైజు పుస్త కాలను ప్రచురించి ఈ రంగంలో విప్లవం సృష్టించారాయన. 1978లో ఎం.ఎన్‌.రావు మరణించడంతో ఆయన కుమారుడు శేషాచల కుమార్‌ ఎమెస్కో సంస్థనుండి ఎమెస్కో అభిమాని, మార్క్సిస్ట్, సాహితీ ప్రియుడు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తాలుకా ప్రగడవరం గ్రామానికి చెందిన [[ధూపాటి విజయకుమార్‌]] 1989 లో సంస్థను కొన్నాడు. 11 కోట్ల టర్నోవర్‌తో నిర్వహిస్తున్న ఎమెస్కోలో 40కి40 పైగామందికి మందిపైగా పనిచేస్తున్నారు.
 
==పూర్వ చరిత్ర==
పంక్తి 7:
==ఇటీవల ప్రజాదరణ పొందిన కొన్ని పుస్తకాలు==
వ్యక్తిత్వ వికాస రచనలు, ఆరోగ్యం, సాహిత్యం, వర్తమాన తరంగిణి, యాత్రా దర్శిని, జ్యోతిశ్శాస్త్రం, తత్వశాస్త్రం వర్గాలలో అనేక ప్రచురణలు ఈ సంస్థ ద్వారా వెలువడినవి. [[దాశరధి రంగాచార్యులు]] -నాలుగు వేదాలు, [[బాపు]]-[[రమణ]] తిరుప్పావై దివ్య ప్రబంధం మేలుకొలుపులు, [[పి.వి.ఆర్.కె ప్రసాద్]] - సంభవామ్‌,, రచనలు, డి.ఆర్‌.కార్తికేయన్‌ -నిప్పులాంటి నిజం, [[ఏ.పి.జె. అబ్దుల్ కలామ్|అబ్దుల్‌కలాం]]- ఒక విజేత ఆత్మకథ, [[పి.వి.నరసింహరావు]] -ది ఇన్‌సైడర్‌ (లోపలి మనిషి), [[భాట్టం శ్రీరామమూర్తి]] -[[స్వేచ్ఛాభారతం]], [[టంగుటూరి ప్రకాశం]]- [[నా జీవిత యాత్ర]] (1972), [[దాశరధి కృష్ణమాచార్య]]- యాత్రాస్మృతి, [[చంద్రబాబు నాయుడు]]- మనసులో మాట
యాతగిరి శ్రీరామ నరసింహారావు, మేడిశెట్టి తిరుమల కుమార్ - మన [[వావిలాల]], అరబిందో - [[సావిత్రి(శ్రీ అరవిందయోగి పుస్తకం)|సావిత్రి]] (అనువాదం: తంబిశెట్టి రామకృష్ణ) వంటి ఎన్నో పుస్తకాలు ఎమెస్కో కీర్తిప్రతిష్ఠలను ఇనమడింప చేశాయి. [[బి.వి.పట్టాభిరామ్]], [[ఎ.జి.కృష్ణమూర్తి]] వ్రాసిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, [[బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు]] సంకలనంచేసిన పాకెట్ నిఘంటువులు ప్రజాదరణ పొందిన మరికొన్ని పుస్తకాలు. వీరి సైటు http://emescobooks.com
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎమెస్కో" నుండి వెలికితీశారు