కథ, నవల, యాత్రా కథ, సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర గ్రంథాలు రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఈమె. తెలం గాణ ప్రాంతీయ అస్తిత్వవాద సాహిత్య విమర్శనా వ్యాసా లు ముద్దెర (2005) పేరిట ప్రచురితమైనాయి. ఆమె అనుభవాలు, జ్ఞాపకాలు, ఆలోచనల్ని గుదిగుచ్చి “ముసు రు” (2010) పేరిట ఆత్మ కథారచన చేశారు. ఎన్నో గ్రంథాలకు సంపాదకత్వం వహించారువహించింది. ఎన్నో కథలు, సాహిత్య వ్యాసాలు వివిధ పత్రికలల్లో ప్రచురితా లైనాయి. వీరుఈమె రాసిన నవల “మలుపు తిరిగిన రథ చక్రాలు” “ముడ్గమే రథ్చక్”్ర “విసుర్రాయి”నవలలు, కథలు ‘చక్కీ’ పేరుతో హిందీలోకి అనువదింప బడ్డాయి. వీరి కథలు ‘నిశ్శబ్దం-నిశ్శబ్దం’ ‘పాలు పొంగే పుణ్య భూమి’హిందీ, వ్యాపార మృగం, ‘గుడిసెలు -గుడిసెలు’ ఇంగ్లీషు భాషలోకిభాషలలోనికి తర్జూమాతర్జుమా చేయబడ్డాయి. అనేకఈమె అవార్డులుతన పొందిన వీరిని ముది గంటి సుజాతారెడ్డిరచనలలో తెలంగాణ భాషలో తెలంగాణ జీవితాన్ని చిత్రించే కథలు రాశారు. వీటిలో, రైతుల, సామాన్య జనుల, ఛిద్ర జీవితాలను, చిత్రించారుచిత్రించింది. సాఫ్ట్వేర్ రంగపు జీవితాలను, సన్నగిల్లు తున్న మానవ జీవితాలను, కుటుంబ వ్యవ స్థలను ప్రపంచీకరణం, వ్యాపారీకరణం, మార్కెట్ వాదం కళ్ళకు కట్టించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని, చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలంగాణ సాహిత్య చరిత్రను వెలువరించడంలో మహిళగా ఆమె అగ్రస్థానంలో ఉన్నారు. ‘రస చర్చ – ఆధునికత’లో సుజాతారెడ్డి ‘రస సిద్ధాం తాన్ని’ నవలకు కూడా వర్తింప జేయవచ్చునని ప్రతిపాదించారు. సుజాతారెడ్డి విమర్శన, పరి శోధనా రంగాల్లో విశేష కృషిచేశారు.