రాజోలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 98:
|footnotes =
}}
'''రాజోలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 533 242. రాజోలు గ్రామము.<ref name="censusindia.gov.in"/> [[గోదావరి నది]] (వశిష్ట గోదావరి) తీరమున ఉంది. [[గోదావరి]] నది రాజోలు మీదుగా [[అంతర్వేది]] వద్ద [[బంగాళాఖాతము]]లో కలుస్తుంది.ఈ గ్రామములో[[గ్రామము]]<nowiki/>లో ప్రభుత్వ కళాశాల ఉంది. [[వశిష్ట గోదావరి]] మధ్యభాగమున వున్న [[లంక]] ముఖ్యమైన చూడదగిన ప్రాంతం. సుమారు 15 నిమిషాల పడవ ప్రయాణం తోలంకను చేరుకోవచ్చు. [[పడవ]] [[ప్రయాణం|ప్రయాణ]] సౌకర్యం ఉంది. గొదావరి నది పుష్కరాలకు[[పుష్కరము|పుష్కరాల]]<nowiki/>కు ఇది ప్రసిద్ధ ప్రదేశము.
==మండలంలో ప్రముఖులు==
*[[బయ్యా సూర్యనారాయణ మూర్తి]] స్వాతంత్ర్య సమరయోధులు, రచయిత, హరిజన నాయకులు మరియు కేంద్ర మంత్రి.
"https://te.wikipedia.org/wiki/రాజోలు" నుండి వెలికితీశారు