ఆదర్శ వనితలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
{{Orphan|date=ఏప్రిల్ 2017}}
<big><big><big>'''"యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః"'''</big></big></big> అన్నారు పెద్దలు. ఆడవాళ్ళకు గౌరవం ఉన్నచోట దేవతలు విహరిస్తారు అని దీని అర్థం.
Line 5 ⟶ 7:
మధ్యలో కొన్ని మూఢ నమ్మకాలు, చాదస్తాలు వారి స్థానాన్ని కిందికి దించాయి. ఆడవారికి చదువుకోవడం తగదన్నారు. ఇంకా ఎన్నో నిర్బంధాలు. ఈ విధంగా సంకెళ్ళలో చిక్కుకున్న అతివ అబల అన్నారు. ఆడవాళ్ళు అంటే ఇంట్లో వంట చేయడము వరకే అని హద్దులు గీచారు. దీని ఫలితంగా ఆడవాళ్ళు వంటింటికే పరిమితమైనారు. అనేకమైన దురాచారాలకు బలిపశువులయినారు. కొన్నాళ్ళు కన్యాశుల్కం సమస్య పీడించింది. ఈనాడు వరకట్నం యిబ్బంది పెడుతోంది. అయితే క్రమంగా మళ్ళీ ఆడవాళ్ళు అన్నిట్లో రాణిస్తున్నారు. ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు.
దేశానికి ప్రధానమంత్రులౌతున్నారు. దేశాధ్యక్షులవుతున్నారు. అంతరిక్షానికి వెళ్తున్నారు. ఒకప్పుడు కేవలం మగవాళ్ళే చేయదగ్గ పనులన్నింటినీ ఈనాడు ఆడవాళ్ళు చేస్తున్నారు. ఎన్నో రంగాలలో ఆడవాళ్ళు మరింత ముందుకు సాగుతున్నారు. ఈ ప్రగతిని చూసే ఒక సినిమా కవి - " '''లేచింది మహిళా లోకం - నిద్ర చేచింది మహిళా లోకం - దద్దరిల్లింది పురుష ప్రపంచం'''" అన్నాడు.
అటువంటి మహిళలను అంతా మెచ్చుకోవలసినదే ఆచరించవలసినదే. అటువంటి మెచ్చుకోతగ్గ మహిళలు కొంతమందిని ఈ దిగువనుదహరించటం
ఈ మహిళల చరిత్రలు మీకు మరింత ప్రేరణ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మహిళలు మరింత ఉత్తేజాన్ని పొందాలి. అప్పుడే తల్లి ఋణం తీర్చుకున్న తృప్తి కలుగుతుంది. ఈ ఆదర్శ
==అలనాటి అతివలు==
Line 16 ⟶ 18:
* [[మైత్రేయి]]
* [[ఘోష]]
[[గార్గి]] పండితురాలు, బ్రహ్మజ్ఞాని. యాజ్ఞవల్క్యుడు అనే మహర్షితో వాద ప్రతివాదాలు చేసిన మహామనీషి ఆనాడూ, ఈనాడూ ఉపనయనం చేసుకోవటం పురుషులకే పరిమితం. అటువంటిది పురుషులతో పాటు సమంగా గార్గి కూడా ఉపనయనం చేసుకుంది. జందెం వేసుకుంది శాస్త్ర చర్చ చేసింది. మిధిలా నగర రాజైన జనకుని సభలో ఆస్థాన పండితురాలిగా ఎంతో పేరు తెచ్చుకుంది. సృష్టికి మూలమైన పరబ్రహ్మ గురించి మాట్లాడింది. యాజ్ఞవల్క్యుని ముప్పుతిప్పలు పెట్టింది. పురుషులకు స్త్రీలు ఎందులోనూ తీసిపోరని ఋజువు చేసింది. ఆది శంకరాచార్యులనూ ఇలాగే ఓ వనిత ఓడించింది. గార్గి కథ బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది.
Line 24 ⟶ 26:
==అలనాటి తెలుగు వనితలు==
===[[ఆతుకూరి మొల్ల|ఆతుకూరి(ఆత్మకూరి) మొల్ల]]===
ఈమెనే కుమ్మరి మొల్ల అంటారు. ఈమె మొల్ల రామాయణం అనే గ్రంథం రచించింది. ఆనాటి కాలంలో ఏకైక రచయిత్రి, పదహారవ
===[[గంగా దేవి]]===
ఈమె బుక్కరాయల కోడలు. మధురా విజయం అనే
===[[అవంతి సుందరి]]===
Line 39 ⟶ 41:
===[[దార్ల సుందరీ మణి]]===
ఈమె శతకాన్ని రచించింది. దాని పేరు "భావలింగ శతకం" . వేమన లాగా [[ఆటవెలది]]
===[[ముద్దు పళని]]===
పురుషులతో సమానంగా శృంగారం రాయాలంటే ఆడవాళ్ళూ రాయగలరు అని నిరూపించింది. తొలి మహిళా కవయిత్రి. "రాధికా స్వాంతనం" అనే
===[[రంగాజమ్మ]]===
ఒకనాడు [[తంజావూరు]]
===[[రుద్రమదేవి]]===
Line 57 ⟶ 59:
==పరాయి పాలనను ఎదిరించిన వీరనారులు తెలుగు మహిళలు, ఇతరులు==
మహిళా దినోత్సవం అయిన మార్చి 8వ తారీఖున
తేవీకీ సభ్యులు కూడా అలా వ్యాసాలు అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా ఈ క్రింది జాబితా తయారు చెయ్యబడింది. కుతూహలం ఉన్న సభ్యులు ఇందులో పాల్గొని మార్చి 8,9,10 తేదీలలో మహిళా వ్యాసాల అభివృద్ధికి కృషి చేయవచ్చు. ఈ క్రింది వ్యాసాలే కాక మీకు తోచిన వ్యాసాలు జాబితాలో చేర్చవచ్చు. అలాగే అభివృద్ధి చేయవచ్చు.
{{Div col|cols=3}}
|