ఆపరేషన్ బ్లూస్టార్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లో → లో (3), కు → కు , కధ → కథ, ప్రార్ధన → ప్రా using AWB |
||
పంక్తి 1:
{{Underlinked|date=ఏప్రిల్ 2017}}
{{వికీకరణ}}
ఆపరేషన్ బ్లూ స్టార్, ఒక భారతీయ సైనిక ఆపరేషన్ జూన్ 1984 స్థానంలో 3-8 పట్టింది భారతదేశం యొక్క ప్రధాన మంత్రి, [[ఇందిరా గాంధీ]], ఆదేశించింది, [5] [[అమృత్సర్]]
==చల్లబడని భావోద్వేగాలు==
Line 8 ⟶ 7:
ఆపరేషన్ బ్లూ స్టార్ సిక్కుల ఊచకోత అంతర్గతంగా భావోద్వేగాలు చల్లబడినట్లు అనిపిస్తూన్నా ఒక్కో సమయంలో వెంటనే వ్యాపిస్తున్నాయి.
జూన్ 6 తేదీతో ‘ఆపరేషన్ బ్లూ
ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి 30 సం.లు పూర్తయిన సందర్భంగా స్వర్ణ దేవాలయంలోపల ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. ఖలిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేయడం దగ్గర మొదలయిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి పరస్పరం కత్తులు, ఈటెలతో తలపడేవరకూ దారి తీసిందని పత్రికలు తెలిపాయి. స్వర్ణ దేవాలయం బైట ఉన్నవారికి కూడా లోపల పెద్ద ఎత్తున అరుపులు, కేకలతో జరిగిన కొట్లాట దృశ్యాలు వినిపించాయని, కనిపించాయని తెలుస్తోంది. ఘర్షణలో పలువురు గాయపడ్డారని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు నివేదించాయి.
Line 14 ⟶ 13:
==జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ==
ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేసే విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఘర్షణ చెలరేగిందని ది టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. అయితే బి.బి.సి
==సిక్కుల ఊచకోత ==
Line 26 ⟶ 25:
==ఘటనలతో సంబంధం లేని యువకులు ==
ఖలిస్తాన్ ఉద్యమం పైకి చల్లబడినట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ జ్ఞాపకాల ప్రాతిపదికన భావోద్వేగాలు అంతర్గతంగా వ్యాపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు గత కొన్ని సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నారు. ఇందిరాగాంధి హత్యానంతరం ఢిల్లీ తదితర ప్రాంతాల్లో సిక్కులపై కొనసాగిన ఊచకోతకు సరైన న్యాయం జరగలేదన్న వాస్తవం కూడా ఈ భావోద్వేగాలను మరింతగా పెంచి పోషిస్తోందని, ఆనాటి ఘటనలతో సంబంధం లేని యువకులు సైతం ప్రస్తుతం ఈ భావోద్వేగాల చుట్టూ ర్యాలీ అవుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బి.జె.పి-శిరోమణి అకాలీ దళ్ పార్టీల కూటమికి ప్రత్యామ్నాయంగా ఇటీవల ఎన్నికల్లో ఏఏపి వెనుక కూడా ఈ తరహా విభజన (polarization)
==జర్నెల్ సింగ్ భింద్రన్ వాలే టెర్రరిస్టు==
దేశం దృష్టిలో అప్పటి సిక్కు వేర్పాటు వాద నాయకుడు జర్నెల్ సింగ్ భింద్రన్ వాలే టెర్రరిస్టు అయినప్పటికీ పంజాబ్ లో సిక్కుల దృష్టిలో మాత్రం ఉన్నత స్ధాయి అమరవీరుడుగా ఇప్పటికీ మన్ననలు అందుకుంటున్నారు. స్వర్ణ దేవాలయంతో పాటు అనేకమంది సిక్కుల ఇళ్ళలో భింద్రన్ వాలే, ఆయనతో పాటు చనిపోయిన నేతల ఫోటోలు పూజలు అందుకుంటున్నాయి. ఈ వాస్తవాన్ని తెలియనట్లు ప్రధాన స్రవంతి జాతీయ పార్టీలు నటిస్తున్నాయని, ఇదే పద్ధతి కొనసాగితే మరిన్ని తీవ్ర పరిణామాలు జరిగినా ఆశ్చర్యం లేదని హెచ్చరిస్తున్నవారు లేకపోలేదు.
[[వర్గం:రక్షణ వ్యవస్థ]]
|