వీరనరసింహ రాయలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , ఉన్నది. → ఉంది. using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''వీరనరసింహరాయలు''' విజయనగర సామ్రాజ్యపు [[చక్రవర్తి]]. [[తుళువ వంశము|తుళువ]] వంశ స్థాపకుడైన [[తుళువ నరస నాయకుడు|తుళువ నరస నాయకుని]] కుమారుడు. ఈయన అసలు పేరు కూడా తండ్రిలాగా నరస నాయకుడే, అయితే సింహాసనాన్ని మాత్రం '''వీర నరసింహ రాయలు''' అనే వీరోచిత పేరుతో అధిష్టించాడు. ఇతని తండ్రి నరస నాయకుడు [[1503]]లో దివంగతుడైన తర్వాత వీరనరసింహరాయలు [[పెనుగొండ (అనంతపురం జిల్లా)|పెనుగొండ]] లో బందీగా ఉన్న [[సాళువ ఇమ్మడి నరసింహ రాయలు]] పేరుతో 1505 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ [[1506]]లో అతనిని హత్యగావించి తనే
===సామంతుల తిరుగుబాట్లు===
పంక్తి 10:
[[బహుమనీ]] సుల్తాను [[మహమ్మద్ షా]] ఆదేశానుసారం అతని సామంతుడు [[యాసుఫ్ ఆదిల్ఖాన్]] [[1502]]లో విజయనగర రాజ్యంపైకి దండయాత్రకు బయలుదేరినాడు. అప్పటికే తిరుగుబాటు చేస్తున్న ఆదోని కాసెప్ప ఒడయారు అతనికి వంతగా తనూ సైనికులను నడిపించాడు, కానీ [[అరవీటి రామరాజు]] కుమారుడు [[అరవీటి తిమ్మరాజు]] కందనవోలు (కర్నూలు) ప్రాంతాన్ని పరిపాలిస్తూ విజయనగరాధీశులకు సామంతునిగా ఉండెను. అతను ఈ యూసుఫ్ ఆదిల్ఖాన్, కాసెప్ప ఒడయారు సైనికులను మూడు సంవత్సరాలు జరిగిన యుద్ధమందు ఓడించి తరిమేశాడు. ఈ విజయానికి ఆనందించి వీర నరసింహరాయలు అదవాని (అదోని) సీమను [[అరవీటి తిమ్మరాజు]]నకు విజయానికి కానుకగా ఇచ్చాడు. ఈ సంఘటన వల్ల [[ఆరవీటి వంశము|అరవీటి]] వంశస్తులూ, [[తుళువ]] వంశస్తులూ చక్కని స్నేహితులు అయినారు.
వీరనరసింగ రాయలు మిగిలిన తిరుగుబాటు చేస్తున్న సామంతులను అణచివేయడానికి, తన సోదరుడైన [[శ్రీ కృష్ణదేవరాయలు]]ను రాజ్యపాలనకు నియమించి, [[1508]] నాటికి [[ఉమ్మత్తూరు]], [[శ్రీరంగపట్టణము]]లను ఓడించి విజయనగరము వచ్చాడు, కానీ మరల వీరు [[తోక]] జాడించారు. దానితో ఈ సారి తన సోదరులగు [[అచ్యుత రాయలు]], [[శ్రీరంగ రాయలు]]ను సైన్యసమేతంగా సామంతులను అణుచుటకు పంపించెను, ఈ దండయాత్రలో [[కొంకణ]] ప్రాంతపాలకుడు కప్పము చెల్లించడానికి అంగీకరించాడు. మిగిలినవారు ఎదిరించి ఓడిపొయినారు.
ఉమ్మత్తూరుపై యుద్ధంలో పోర్చుగీసు వారు గుఱ్ఱాలు, ఫిరంగులు సరఫరాచేసి రాయలకు సహాయం చేశారు. ప్రతిగా వీరు భట్కళ్ రేవుపై ఆధీనాన్ని పొందారు.
పంక్తి 20:
==వారసుడు==
దక్షిణ దేశ యాత్రలు తరువాత వీర నరసింగ రాయలు జబ్బు పడినాడు. దానితో తన వద్ద మహామంత్రిగా ఉన్న [[సాళువ తిమ్మరుసు]]ను పిలిపించి, తన తరువాత, తన ఎనిమి సంవత్సరాల కొడుకు [[తిరుమల రాయలు]]ను రాజ్యానికి వారసునిగా చేయమనీ, అలాగే [[శ్రీ కృష్ణదేవ రాయలు]] కను గుడ్లు పీకి చూపించమనీ ఆజ్ఞాపించాడు. కానీ తిమ్మరుసు ముందుగానే అనేక యుద్ధములందు శ్రీ కృష్ణదేవరాయల ప్రతాప సామర్ధ్యములు ఎరిగి ఉన్నందువల్ల ఆ పని చేయలేక విషయమంతా కృష్ణదేవ రాయలుకు చెప్పి అతనిని ప్రవాసం పంపించి, ఓ [[మేక]] కనుగుడ్లు తెచ్చి చూపించి రాజును అవసాన కాలంలో [[సంతృప్తి]] పరచాడని ఒక కథనం ఉంది. కానీ అన్నదమ్ముల మధ్య సౌభ్రాతృత్వం తప్ప వైరమున్నట్టు ఎలాంటి చారిత్రకాధారాలు లేవు. వీర నరసింహరాయలు [[1509]]లో మరణించాడు. ఆ తరువాత
{{విజయ నగర రాజులు}}
|