మల్లవరపు జాన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , ప్రధమ → ప్రథమ, → , , → , (2), ( → ( using AWB |
||
పంక్తి 1:
==మల్లవరపు జాన్ కవి ==
జాను కవి గారు [[2 జనవరి]] [[1927]]లో జన్మించారు. మల్లవరపు దావీదు, శ్రీమతి రత్నమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని [[చీమకుర్తి]] వీరి జన్మ స్థలం. వీరి కుటుంబానికో ప్రత్యేకత ఉంది. వీరి కుమారుడు రాజేశ్వరరావు, కుమార్తె కోటి రత్నమ్మ, మనవడు ప్రభాకరరావులు మంచి కవులు. ఒక మనవడు మంచి చిత్రకారుడు. జాను కవి గారు ది:[[12 ఆగస్టు]], [[2006]] న మరణించారు.
==మల్లవరపు జాన్ కవి పేరుతో పురస్కారం ==
ఆయన కుమారుడు [[మల్లవరపు రాజేశ్వరరావు]] తన తండ్రిపేరుతో తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవచేసిన వారికి ప్రతియేడాది ఒక పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పురస్కార కమిటీకి మల్లవరపు సుధాకరరావు, మల్లవరపు ప్రభాకరరావులు ట్రస్టీలుగా ఉన్నారు. వీరిద్దరూ ప్రవృత్తి రీత్యాకవులు, వృత్తి రీత్యా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్నారు.<ref>[http://mallavarapu-johnkavi.blogspot.in/2006/11/blog-post_116368103501628282.html ] http://mallavarapu-johnkavi.blogspot.in</ref> ఈ పురస్కారాన్ని 2016 నుండి ప్రారంభించారు. తొలిపురస్కారాన్ని ప్రముఖకవి, పరిశోధకుడు, అధ్యాపకుడు [[దార్ల వెంకటేశ్వరరావు]]
==మూలాలు/ఆధారాలు==
[[వర్గం:తెలుగు కవులు]]
|